మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్�
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
Welfare Schemes | సంక్షేమ పథకాల నిర్వహణను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 �
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తపై ఉన్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం త�
నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే.. పల్లెలకు రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నదాంట్లో నిజం లేదనేందుకు ములుగు జిల్లా రామయ్యపల్లె నిదర్శనంగా నిలిచింది. ఈ ఊరిలో 80 రైతు కు టుంబాలు ల�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెడీ అ య్యాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చే యాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి కాలేజీల నిరవధిక మూసివే
తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.