పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
తనని గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సొంత ఖర్చుతో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాడు.
పదేండ్ల అభివృద్ధి కా వాలా..? రెండేళ్ల విధ్వంసం కావాలా? అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య అధ్యక్షతన నిర్�
కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులపై కాంగ్రెస్ అవినీతి కన్ను పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మా
తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్�
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
Welfare Schemes | సంక్షేమ పథకాల నిర్వహణను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేలా తీసుకొచ్చే జీవో 12ను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఎగవేతలు, పథకాలు బంద్ నడుస్తున్నదని, ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలి.. రావాలి అని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో 297 �
కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను ప్రజలకు వివరించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.