కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
జగిత్యాల మున్సిపల్పై గులాబీ జెండా ఎగరేసి.. తొలి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ప్రజలకు అందుబాటులో ఉంటామని, ప్రభుత్వంతో కొట�
రెండేండ్ల పాలనలో క నీస అభివృద్ధి చేయని, సంక్షేమ పథకాలు అందించని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే హక్కులేదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో నాటి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కొనియాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చ
పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి, ఉపాధి చూపించి ఆర్థిక దన్ను కల్పించాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిధుల్లేక, పాలవకర్గాలూ లేక, కార్యాలయాలు అసలే లేక నీరసించిపోతున్నాయి. చేయూతను అందించాల్స�
బుధవారంపేట గ్రామం ఆగమవుతున్నది. సింగరేణి తీరుతో బతుకుపోరాటం సాగిస్తున్నది. ఓసీపీ-2 విస్తరణ కోసం ఆ సంస్థ వ్యవసాయ భూములు లాక్కునేందుకు సిద్ధమవుతుండగా, గ్రామస్తులు భగ్గుమంటున్నారు. సింగరేణి తమపై పగబట్టిం�
డెస్జర్నలిస్టులకు ప్రభుత్వం అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, బస్పాస్లు సహా అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు తాము ప్రభుత్వంతో చర్చించి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని తెలంగాణ వరింగ్ జ
దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. దేవుడికి మొక్కులు చెల్లించుకోకున్నా ఫర్వాలేదు కానీ తమకు ముడుపులు చెల్లించకుంటే ఏ పనీ కాదని తేల్చిచెప్తున్నారు.
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నా�
తనని గెలిపిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు సొంత ఖర్చుతో గ్రామాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశాడు.