రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలను సులభతరం చేయడం, పారదర్శకత పాటించడం, ఒకే వేదికపై డిజిటల్ సేవలు తీసుకురావడమే ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ’ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామక
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డు)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి
ఇటీవల దేశ వ్యాప్తంగా ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను వినియోగించి సంక్షేమ పథకాల్లో కోత విధించడానికి బీజేపీ పాలిత రాష్ర్టాలు నిర్ణయించాయి. అందుకే ఓటరు జాబితలో మరణించిన, అనర్హుల, డూప�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
విద్యావిధానం అంటే ఒక వర్గానితో, ఒక సమూహానికో వర్తించే సంక్షేమ పథకం కాదు. విద్య అంటే సమాజంలోని పిల్లలంతా సుశిక్షితులైన మానవ వనరుగా రూపొందించే సుదీర్ఘ ప్రక్రియ. పదేండ్ల పాఠశాల విద్య, రెండేండ్ల్ల ఇంటర్మీడి
ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని అమలు చేయడం భారం కావడంతో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిబంధనల పేరుతో తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ దిశగా ప్రణ
కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేక చతికిలబడిన కాంగ్రెస్ సర్కార్.. సొంత రాబడుల పెంపునకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా పన్ను రాబడులతోపాటు పన్నేతర రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారి
బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే అంతా నాశనం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. హిందూత్వ అజెండాతో 2026 ఎన్నికల బరిలోకి దిగి, ఎలాగైనా తొలిసారి బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న విపక్ష
ఆర్థిక క్రమశిక్షణ లేని నిర్ణయాలు, రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేని దివాలా పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చును భరించాల్సిన అనివార్య రా