ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రస్తుతం వాటిని అమలు చేయడం భారం కావడంతో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను నిబంధనల పేరుతో తొలగించడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. ఆ దిశగా ప్రణ
కార్మికుల అభ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కార్మికులకు అనేక సంక్షేమ ఫలాలు అందాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని శుక్రవారం జడ్చర్
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు నిధుల్లేక చతికిలబడిన కాంగ్రెస్ సర్కార్.. సొంత రాబడుల పెంపునకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా పన్ను రాబడులతోపాటు పన్నేతర రాబడులను పెంచుకోవడంపై దృష్టి సారి
బీజేపీ పాలనలోని బీహార్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే అంతా నాశనం చేశారని మండిపడ్డారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఈసారి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. హిందూత్వ అజెండాతో 2026 ఎన్నికల బరిలోకి దిగి, ఎలాగైనా తొలిసారి బెంగాల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న విపక్ష
ఆర్థిక క్రమశిక్షణ లేని నిర్ణయాలు, రాష్ట్ర సంపద పెంచే ఆలోచనలు లేని దివాలా పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. మరోవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఖర్చును భరించాల్సిన అనివార్య రా
రాష్ట్రంలో రెండేండ్లుగా బ్రాహ్మణ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో ఆ సామాజిక వర్గం తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తున్నదనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత వేధిస్తున్నది. మంజూరైన పోస్టుల్లో ఐదోవంతు భర్తీ కాకుండా ఖాళీగానే ఉంటున్నాయి. ఢిల్లీలో సైతం 25 శాతానికి పైగా ఐఏఎస్ అధికారుల పోస్టులు భర్తీ కాలేదు.
Revanth Reddy | సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.