సర్వాయి పాపన్న గౌడ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఎందుకంటే సమాజంలో మార్పు అనేది మనం కోరుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజకీయాలు ఎలా ఉన్నా బలహీనవర్గ
సంక్షేమ పథకాలను క్రమంగా ఖతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని, అందులో భాగంగానే కల్యాణలక్ష్మి, షాదీముబారక్పై దాఖలైన పిల్పై కౌంటర్ దాఖలు చేయలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ రంగంలో చూసినా అవినీతి తాండవం చేస్తున్నది. సాధారణంగా రెవెన్యూ, విద్యుత్తు, నీటిపారుదల వంటి శాఖలపైనే అందరి కన్నూ ఉంటుంది. వాటిలో ఏం జరిగినా మీడియా పసిగడుతుంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రాయితీలు, సబ్సిడీలు, రుణమాఫీలను విస్మరించి, పేదలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ఉచితాలపై హైకోర్టు న్యాయమ�
అర్హులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. నల్లమల లో చెంచులు, గిరిజనుల జీవన �
ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు మాత్రమేనని, సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీ సుదర్శన్రెడ్డి స్పష్టంచేశారు.
తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మీ పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి 30 నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని, అలాంటి ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎ�
వ్యవసాయంలో రైతులకు సహకారం అందించాలనే లక్ష్యంతో నిర్మించిన రైతు వేదికలకు కాంగ్రెస్ సర్కారు నిధులు కేటాయించక వాటి నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో అవి వెలవెలబోతున్నాయి. అన్నదాతలను సంఘ టితం చేసి సాగులో
కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తితోనే తమిళనాడు సీఎం విజయ్ సర్కార్ దవాఖానలో ప
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
సంక్షేమ ఫలాలు అన్ని అట్టడుగు వర్గాల ప్రజలకు చేరే విధంగా అధికారులు కృషి చేయాలని ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక అధికారి ఇలంబర్తి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 99 రోజుల ప్రణాళిక �