ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎలాంటి తెలంగాణ కోసమైతే కలలు గన్నారో.. అలాంటి బంగారు తెలంగాణ మన కళ్లెదుటే సాక్షాత్కారమైంది. తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా కేసీఆర్ నిలిపారు. సీమాంధ్రుల పాలనలో �
సీఎం కేసీఆర్తోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వానికే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
‘సీఎం కేసీఆర్ నిరుపేదల సొంతింటి కల నిజం చేసిండు.. పేదల ఆత్మగౌరవ కోసం ఆయన డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇచ్చిండు..’ అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజలు గ్యారంటీలు, వారంటీలు అంటున్న పార్టీలను నమ్మొద్దని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో తొలుత ఎమ్
టికెట్ వస్తుందో.? రాదో తెలియని అయోమయ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ఉంటే.. అధికార పార్టీలో మాత్రం గడిచిన నెలన్నర రోజులకు పైగా అభ్యర్థులంతా నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
మహిళా స్వశక్తి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ సూచించారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో జిల్లా అంతటా సంక్షేమ పథకాల పండుగ కొనసాగుతున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బీసీ కులవృత్తులు
ప్రజల ఆశీర్వాదంతో మూ డోసారి కేసీఆరే సీఎం కావడం ఖాయమని, బీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలమవుతుందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పొతం గల్ మండలం కల్లూర్ గ్రామంలో రూ.8 కోట్లతో చేపట్టిన పలు అభివృ
ఎవరు వచ్చినా మనకు ఏమీ ఇబ్బందిలేదని.. వచ్చిన వాళ్లు మాటలు చెబుతారు మళ్లీ కనపడరు.. పాలేరు నియోజకవర్గంలో మీ బిడ్డగా చెప్పిన మాట నిలబెట్టుకుంటాను.. వార్ వన్సైడే.. ఎలక్షన్ వన్సైడేనని ఎమ్మెల్యే కందా ళ ఉపేందర�
ఆరు నూరైనా తెలంగాణ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని బీఆర్ఎస్ లోక్సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లిలోని వైఎస్ఎన్ గార్డెన్లో నిర్వహి�
అభివృద్ధి, సంక్షేమ పథకాల కు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురంలో నకిరిపేట కాంగ్రెస్ పార
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు హోం, జైళ్లశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించార�