రాష్ట్రంలో పదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తపై ఉన్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం త�
నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగానే.. పల్లెలకు రేవంత్ సర్కారు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టుగా చెప్తున్నదాంట్లో నిజం లేదనేందుకు ములుగు జిల్లా రామయ్యపల్లె నిదర్శనంగా నిలిచింది. ఈ ఊరిలో 80 రైతు కు టుంబాలు ల�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై సర్కారుతో తాడేపేడో తేల్చుకునేందుకు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు రెడీ అ య్యాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చే యాలని నిర్ణయించాయి. సోమవారం నుంచి కాలేజీల నిరవధిక మూసివే
తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
చెన్నూర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ‘అప్పుడే మంచిగుండే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆదేశాల మేరకు పట్టణంలోని 6వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజల నుంచ�
‘మూసీ పునరుజ్జీవం’ అనే మాట కాంగ్రెస్ ప్రభుత్వం మెదడులో తెలివిగా వచ్చిన ఆలోచన. ఎన్నికల హామీల నాడు ఆ ఊసు లేదు. రాష్ట్రం అప్పుల కుప్ప అయిందనే సాకుతో పెంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను మరిచిపోయింది.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ప్రజలు, రైతులకు సంక్షేమ పథకాలు అందాయని బీజేపీ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యురాలు విజయభారతి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్�
పేద ప్రజల ఆర్థిక ఉన్నతికి తోడ్పడేందుకే సంక్షేమ పథకాల రచన జరుగుతుంది. ప్రాంత లేదా దేశ సమగ్రాభివృద్ధి సాధనకు అదో అనివార్య మార్గం. అయితే స్వార్థపర రాజకీయ శక్తులు ఆ చిన్న తోవను కావలసినంత వెడల్పు చేసుకొని ఓట�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి అనుభవరాహిత్య చర్యలతో ఒక్కో రంగం కుదేలువుతున్నది. ఫలితంగా తెలంగాణలో ఆర్థిక విపత్తు ముంచుకొస్తున్నది. రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం �
MLA Sabita Indra Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
అర్హులై పేద వర్గాలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేట, ముత్తారం, ధర్మాబాద్ గ్రా�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు రూ.25 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. పరిషత్కు 2025-26 సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.100 కోట్లను కే�