ఉమ్మడి పాలనలో అరిగోస పడ్డ నేత కార్మికులకు స్వరాష్ట్రంలోనే న్యాయం జరిగిందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారి బతుకుల్లో వెలుగులు �
సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో రకల సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతలతో పాటు అన్ని కులాలకు సమూచిత గౌరవం కల్పించింది. సమైక్యంధ్ర ప్రభ�
కుటుంబంలో పార్టీ కూడా ఒక భాగమే అని నమ్మారు. కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూనే గులాబీజెండాను భుజానికెత్త్తుకున్నారు. నేతల గెలుపు కోసం జేజేలు కొడుతూ నిరంతరం శ్రమించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కా
బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం అంబర్పేటలో ముస్లిం శ్మశానవాటికకు ప్రభుత్వం ద్వారా కేటాయించిన మూడెకరాల స్థలంలో �
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అక్టోబర్ 6న నగరానికి రానున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటనపై మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వివిధ శాఖల అధికారులతో �
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా రాష్ట్రం అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమని, సీఎంగా కేసీఆర్ అవ్వడం ఖాయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
నియోజకవర్గ ప్రజలే నా బలం, బలగమని, సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సంపూర్ణ సహకారంతో గతంలో చేసిన వాగ్ధానాలత�
ప్రజలు ఉన్నతంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండలంలోని గులాబ్తండా, ఎస్సాపూ�
సమైక్యాంధ్ర పాలనలో వ్యవసాయ రంగానికి సరైన ఆదరణ లేక కుంటుబడిపోయింది. పంటలకు సాగు నీరు, సరైన విద్యుత్ సరఫరా లేక పొలాలు బీళ్లుగా మారాయి. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకు వెళ్లదీస్తున్న కుటుంబాలు పొట్ట చేతబట్ట�