కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా�
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ప్రధాన పాత్ర పోషించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్లో నిర్వహించిన ని
ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేమకమవుతున్నారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సం
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి మద్దతుగానే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరికలు జరుగుతున్నాయని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఎంతో ముందుగా ప్రకటించడమే కాకుండా, స్వయంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల జాబితా�
అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమని నమ్మి వివిధ పార్టీలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శనివారం తిరుమలగిరి మండలం మామ
రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని కొనసాగించాలంటే సీఎంకే కేసీఆర్కే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను భారీ మెజా�
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుప
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిపెస్టోపై శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఈదులబాయితండా, కానాయపల్లితండా, సంకిరెడ్డిపల్లితండాల�