సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు మళ్లీ విషం కక్కుతున్నాయి. విజయవంతంగా అమలవుతున్న స్కీంలకు అడ్డుపుల్లలు వేసేందుకు కుట్రలు పన్నుతున్నాయి. రైతులకు పంట పెట్టుబడి గోస తీర్చే రైతుబంధుపై కాంగ్రెస్ తన అక్కసు వె�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన భరోసా అని, మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్
పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహ�
హుస్నాబాద్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కారు జోరందుకుంది.ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో గులాబీ ప్రచార హోరు ఉత్సాహంగా కొనసాగుతోంది.
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
Bade Nagajyothi | ఎన్నికల సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి నడుస్తున్న పథకాలను ఆపే కుట్రలను కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ పార్టీ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి(Bade Nagajyothi )అన్నారు. �
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంటే దిక్కని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశా�
కాంగ్రెస్వి భరోసా లేని పథకాలని, పగటి వేషాలు వేస్తూ ప్రజలను మాయమాటలతో మోసం చేయాలని చూస్తున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా�
హనుమంతుడు లేని ఊరు లేదు.. బీఆర్ఎస్ సర్కారు సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదు.. అంతలా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయి. గడప గడపకూ దాదాపు రెండు నుంచి మూడు పథకాలు అందాయి. దీనికి అభివృద్ధి తోడవడంతో పల్లెలు ప్�
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం సోషల్ మీడియా వారియర్స్ ప్రధాన పాత్ర పోషించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ గార్డెన్స్లో నిర్వహించిన ని
ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేమకమవుతున్నారు.
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నర్సం