కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు షురువైతయి...కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ప్రజలను పట్టించుకునేంత సమయం ఉంటుందా...డబ్బులు ఇస్తే జనం ఓటేస్తారా...ఎక్కడనుంచో గిప్పుడొచ్చి ఓట్లేయమంటే కాంగ్రెస్కు వేస్తా�
‘నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు అండగా ఉంట..రాజకీయంగా తన ఉన్నతికి సహకరిస్తున్న వ్యాపారుల సంక్షేమానికి కృషి చేస్తా’ అని ధర్మపురి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్�
నేను తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డను.. 14 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేసినోడ్ని.. ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా, గతంలో ఐదేళ్లు పార్లమెంట్ సభ్యుడిగా నిస్వార్థంగా ప్రజాసేవకే అంకితమైన. కేసీఆర్ శిష్యుడిగా
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, ప్రతి ఒక్కరినీ కంటికిరెప్పలా పార్టీ కాపాడుకుంటుందని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
మూడు గంటలే కరెంటు చాలంటున్న రేవంత్రెడ్డి మాటలు వింటుంటే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే టార్చ్లైట్ కొనుకునే పరిస్థితి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్న�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పేదల బతుకుల్లో వెలుగులు నింపేలా ఉన్నదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. ఇంటిం టా బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని మూడో వార్డు తిలక్నగర�
స్థానిక ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం ఎమ్మెల్యే నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు ర
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్యర్థి, ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఆ�
MLA Sudarshan Reddy | బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నర్స
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం కుటుంబ పరివారం జనంలోకి వెళ్తున్నది. ఉమ్మడి గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమాయాత్తమైంది. ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది.
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్�
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, పోడు పట్టాలు పంపిణీ చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని బీఆర్ఎస్ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం లోని శ్రీ కోటేశ్వర , బోనమ్మ దేవాలయాల్లో పూజలతో పాటు మసీదు,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�