MLA Sudarshan Reddy | బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం ద్వారా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని నర్స
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం కుటుంబ పరివారం జనంలోకి వెళ్తున్నది. ఉమ్మడి గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమాయాత్తమైంది. ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది.
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వెళ్లి వివరిస్�
గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలు చేసి, పోడు పట్టాలు పంపిణీ చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు తెలిపారు.
బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందని బీఆర్ఎస్ తాండూరు అభ్యర్థి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం లోని శ్రీ కోటేశ్వర , బోనమ్మ దేవాలయాల్లో పూజలతో పాటు మసీదు,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�
సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందజేశామని, అన్ని పార్టీల వారిని ఓటు అడిగే హక్కు ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు
గజ్వేల్ నియోజకవర్గంలోని యువకులంతా సైనికుడిలా పని చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలానికి చెందిన పలువురు యువకులు గజ్వేల్లో శుక్రవారం ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్�
బోథ్ నియోజకవర్గంలో గులాబీదండు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నది. తొమ్మిదిన్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గడగడపకు వివరిస్తూ తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. శుక్రవారం బోథ్లో జడ్పీటీసీ ఆ�
నియోజకవర్గ కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద శనివారం జరిగే ఆత్మీ య సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఏర్పాట
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలులో లేవని, ఆ పార్టీల నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే అభ�
తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశా
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మి అధికారం కట్టబెట్టామని, ఇప్పుడు కరెంట్ కోతలు విధించి కన్నడ ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారని కర్ణాటక రైతులు ఆవేదన వ్యక్తం చే�