Nallagonda | నాలుగు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహిస్తున్న గ్రామసభలు ఆందోళనలు, పరస్పర దాడులతో మూడో రోజు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి.
అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు రేషన్కార్డులను ప్రభుత్వం మంజూరు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. బుధవారం బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఇంద్రవెల్లి(బీ), కేస్లాపూర్, మెండపల్లి, ముత్నూర్, గౌరపూర్, వాల్గోండా గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగాయి. సంక్షేమ పథక
ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోనున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మండలంలోని ర్యాలీ, గఢ్పూర్, నాగారం, చిన్నగోపాల్పూర్, పెద్దంపేట, దొనబండ గ్రామాల్లో మంగళవార
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు మూలకు పడ్డాయి. సర్కారు నిర్వాకంతో వాటిని ఆన్లైన్ చేయకుండానే అధికారులు పక్కకు పడేశారు. నమోదుకు కొద్ది రోజుల సమయమే ఇవ్వడంతో పూర్తిస్థా�
సుమారు ఏడాదిన్నర కిందట ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసినట్టుగా హంగామా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ చేస్తూ, వాటికి అదనంగా 2 నుంచ
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలరు రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలతో కర్షకుల్లో కలవరం మొదలైంది. రైతు సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవేమోననే భయం వెంటాడుతోంది. రూ.2 లక్షల రుణమాఫీ అంటూ మొన్నటి వరకూ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు.. అందులో సింహభాగం మందికి పై
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పా�
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాల్లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియో�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ
సమస్యలు పరిష్కరించాలంటూ చేనేత కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న హైదరాబాద్లో చేనేత గర్జన, జనవరి 20న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్�
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ ప్రతిపాదిత సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదుపై ఢి�