కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
Welfare schemes | ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వివక్ష విడనాడి పారదర్శకత పాటిస్తే, అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని తెలంగాణ మేధావుల ఫోరం జిల్లాశాఖ అధ్యక్షుడు మహ్మద్ ఇంతియాజ్ అన్నారు.
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2025, జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాల గ్రౌండింగ్కు ప్రభుత్వం శ్రీకారం �
అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెక్కిన రేంవత్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న పైల్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రా మ
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు సమస్యల ఒడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులకు సంక్షేమ పథకాలను అందిస్తామని జనవరి 26న అట్టహాసంగా మండలానికో గ్రామాన్ని �
15 నెలల్లోనే రూ.లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు. తట్టెడు మట్టి తీసింది లేదు. ఒక పథకం అమలు చేసింది లేదు. కేసీఆర్ పాలనలో దేశానికే రోల్మాడల్గా నిలిచిన తెలంగాణ ప్రగతిని 15 నెలల్లోనే తిరోగమనం బాట పట్టిం�
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళలు దూషిస్తున్న వైనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అమ్మతోడు.. తెలుగు భాషలో ఇన్ని తిట్లు ఉంటాయని కూడా నాకు తెలియదు అని కేటీఆర్ పేర్కొన్నా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదివాసీ ఎరుకలను ఆదుకున్నామని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ క్యాలెండర్-2025ను గురువారం హరీశ్రావు ఆవి�
Supreme Court | ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు మంచివి కానే కాదన్న ధర్మాసనం.. వీటి వల్ల ప్రజలు పనిచేయడానికి ఎంతమాత్రం ఇష్టపడట్లేదని వ్యాఖ్యానిం�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లి మండలంలోని నిడ్జింత గ్రామంలో శనివారం ఏర్పాటు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆపేందుకు కుట్ర చేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. పెండింగ్, ఫాడింగ్ చేయడమే పనిగా పెట్టుకుందని �
పుట్టబోయే బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు.. గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన న్యూట్రిషన్ కిట్లకు రాజకీయ గ్రహణం పట్టుకున్నది. గత 13 నెలలుగా ఈ కిట్ల
ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని హామీలైనా ఇవ్వొచ్చు. గెలిచాకే తెలుస్తుంది అసలు విషయం. ఆర్థిక పరిస్థితి అడ్డు తగులుతుంది. హామీలిచ్చినప్పుడు ఈ విషయం తెల్వదా అంటే తెలుసు, కానీ అధికారమే పరమావధిగా కాంగ్రెస్ అల�
మీకన్నా కేసీఆర్ ప్రభుత్వ పాలనే నయం.. అని ఓ రైతు యువజన కాంగ్రెస్ నా యకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గురువారం మండలకేంద్రంలో కాంగ్ర