Srisailam | నంద్యాల జిల్లా పరిధిలో ఉద్యోగమ నియామకాలు, పదోన్నతులు, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల అమలుతీరును, అమలవుతున్న సంక్షేమ పథకాల అమలుతీరుపై జాతీయ కమిషన్ కార్యదర్శి జీ శ్రీనివాస్ సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయతలపెట్టిన సంక్షేమ పథకాల్లో ఎంత వీలైతే అంత కోతలు వేసేందుకు కొర్రీల మీద కొర్రీలు పెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ పథకాన్ని పరిశీలించినా ఏదో విధంగా లబ్ధిదారుల సంఖ్య�
బ్యాంకింగ్ సేవలు, సంక్షేమ పథకాలు వంటివాటిని దివ్యాంగులు పొందడానికి వీలుగా డిజిటల్ కేవైసీ ప్రక్రియలో మార్పులు చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.
ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందించాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యవర్గ సభ్యుడు గురిజా రామచంద్రం అన్నారు. మంగళవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించ
Dharmaram | ధర్మారం, ఏప్రిల్ 4 : పేదలకు సంక్షేమ పథకాలు సంపూర్ణంగా అందేలా చర్యలు చేపట్టామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మండలంలోని కటికెనపల్లి, మేడారం గ్రామాలలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో �
ప్రభుత్వం జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే డిమాండ్ చేశారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవ�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులైన ఓట్ల కోసం బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు కులాలతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నా
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం లక్ష 22 వేల దరఖాస్తులు వస్తే నామ మాత్రంగా 6,700 వందల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు.ఈ క్రమంలో మిగతా దరఖాస్తుదారుల్లో వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నా..