ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది.
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మ హబూబాబాద్, మేడ్చల్
రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వ�
వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి.
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల �
TS Weather Update | సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటం వల్లనే రాష్ట్రం లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యకిరణాల ప్రభావం కొంచం ఎక్కువగా ఉండ టం వల్ల చిన్�
జనాభాలో నిన్న మొన్నటిదాకా రెండోస్థానానికి పరిమితమైన భారత్ పొరుగుదేశం చైనాను వెనుకకు నెట్టేసి మొదటి స్థానానికి చేరుకున్నది. ఈ సత్యం ఇప్పుడిప్పుడే దేశ ప్రజల్లోకి మెల్లమెల్లగా ఇంకుతున్నది. ఇంతకూ ఇది వర�
గత కొద్దిరోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు భారత వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నద
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ‘చలో మైదాన్' పేరిట యువ క్రీడా సమ్మేళనాలు నిర్వహించేందుకు సాట్స్ సన్నాహాలు చేస్తున్నది. మిగతా రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు చేయాల
సహజసిద్ధంగా భూసారాన్ని పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. కృత్రిమ ఎరువుల వినియోగాన్ని తగ్గించడం, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో సాగుతో అధిక దిగుబడి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నది. ఇందులో భాగంగా వ్యవసాయ
నైరుతి రుతుపవనాలు బలహీన పడి, దిగువస్థాయి నుంచి వీ స్తున్న గాలులతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఈ నెల 17, 18 వరకు ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని పేర్కొన్నది.
ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు చేరింది. దాంతో ఆ నీటిలో దోమలు, సూక్ష్మిక్రిములు వృద్ధి చెంది వ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ క్రమంలో ప్రజలు అప్రమ�
తెలంగాణ ప్రభుత్వం 2022లో ఎస్ఐ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేసింది. ఇటీవల ఎస్ఐ పరీక్షల ఫలితాలు కూడా వెలువడ్డాయి. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోని మారుమూల పల్లెల్లోని మట్టిలో మాణిక్యాలు తమ ప్రతిభను చూపి విజయం