ఉమ్మడి జిల్లాను మంచుదుప్పటి కప్పేసింది. ఆకాశం నుంచి మేఘాలు దిగివచ్చినట్లుగా మంచు కురిసింది. చల్లని గాలులతో వాతావరణం ఆహ్లాదభరితంగా మారింది. పల్లెల్లో శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలైనా మంచు తెరలు తొలిగిపో
నిజామాబాద్ జిల్లాలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ప్రశాంత వాతావరణం నడుమ సాఫీగా పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను కౌంటింగ్ కేంద్రాల్లో
Rains | తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈనెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమం గా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్త
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్న వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 39 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతుంటే.. రాత్రి టెంపరేచర్ 19 డిగ్రీలుగా ఉంటుంది.
రాష్ట్రంలో ఈసారి వ్యవసాయానికి యూరియా వినియోగం భారీగా పెరిగింది. నిరుటితో పోల్చితే ఈ ఏడాది వానకాల సీజన్లో పంటల సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ రైతులు 1.29 లక్షల టన్నులు అధికంగా యూరియాను వినియోగించారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడటంతో రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మ హబూబాబాద్, మేడ్చల్
రాగల రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వ�
వ్యవసాయ రంగంలో భూమి, విత్తనాల్లో ఎంత నాణ్యత ఉంటే ఆహార పదార్థాలు అంత నాణ్యతతో కూడిన పోషక విలువలు కలిగి ఉంటాయి! ఆహార పదార్థాలు పోషక విలువలు కలిగి ఉండాలంటే భూమి ఆరోగ్యంగా ఉండాలి.
వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ప్రజలకు సూచించారు. ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్న గణేశ్ ఉత్సవాల �