పల్లెలు మంచం పడుతున్నాయి. పట్టణాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు చుట్టుముట్టాయి. ప్రజలను జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. దీనికితోడు డెంగీ కోరలు చాచడంతో ప్రభు�
Summer | రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ వేసవిలో భగభగలే!ఈ ఏడాది వేసవిలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని, నిరుటి కంటే మరింత తీవ్రమైన వేసవిని చూడక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర�
దప్పిక వేయగానే మంచినీళ్లు కావాలనిపిస్తుంది. ఎండకాలం అయితే ఫ్రిజ్లోంచో, కుండలోంచో తీసుకుంటాం. కానీ, చైనా సంప్రదాయం ప్రకారం వాతావరణంతో సంబంధం లేకుండా వేడినీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లను తాగడమే మంచిది.
జిల్లాలో మిర్చి కల్లాలు జోరందుకున్నాయి. గత నెల నుంచే తోటల్లో మిర్చి కోతలు మొదలుకాగా.. ఇప్పుడు ఆ పంటంతా కల్లాల్లోకి చేరుకుంటోంది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనదిగా ఉన్న ఈ మిర్చి పంటను జిల్లా రైతులు ఈ ఏడాది 70 వేల
ఉద్యాన సాగులో మల్చింగ్తో రైతుల ప్రయోజనాలకు మరో మైలురాయి.. ముఖ్యంగా పంటలను సాగుచేసే రైతులు అధికారుల సలహాలు, సూచనల మేరకు మల్చింగ్ పద్ధతిని ఎంచుకుంటున్నారు. దీని వల్ల రైతులకు కలుపు నివారణ మందులు చల్లడం, క�
ఆరుగాలం కష్టపడి పంటను పండించిన రైతన్నలకు పశుగ్రాసం కష్టాలు తప్పడంలేదు. యంత్రాలతో వరికోతలు కోయించడంతో పంట మాత్రమే చేతికి వస్తున్నది.. వరిగడ్డికి మాత్రం నానాతంటాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధునిక ప�
మోర్తాడ్ మండలం పెద్దవాగు పరిసరాల్లో ఆదివారం ఉదయం నుంచి పొగమంచు కప్పేసింది. గాండ్లపేట్ బ్రిడ్జివద్ద పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
‘జిల్లాలో మామిడి పంటకు ఈ సంవత్సరం అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పక చేపట్టాలి’ అని జిల్లా ఉద్యాన అధికారి జినుగు మరియన్న తెలిపారు.
Snowfall | జమ్మూ కశ్మీర్, హిమాచల్ప్రదేశ్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నది. దీంతో పంజాబ్, హర్యానా సహా ఉత్తర భారతంలో చలి తీవత్ర పెరిగింది. కశ్మీర్లోని కిష్త్వార్లోని సింథాన్లో దట్టంగా మంచు పడుతున్నది.
వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఒక్కసారిగా పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఎముకల కొరికే చలితో ఉదయమే వివిధ పనుల నిమిత్తం వెళ్లే కూలీలు, కార్మికులు, రైతులు, ఉద్యోగులు జంకుతున్నారు. చల
Covid-19 | తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా మూడు, నాలుగు రోజుల నుంచి చలి విజృంభిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తు�