సాధారణంగా ఎర్రటి ఎండలు, పొడి వాతావరణం కనిపించే దుబాయ్ మంగళవారం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. అనూహ్యంగా వచ్చిన జల ప్రళయం వల్ల నిత్యం ర
Hyderabad | గత రెండు, మూడు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. నగరంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Weather | ఎండ తాపానికి అల్లాడుతున్న దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. దేశంలో ఈ ఏడాది రుతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది (above normal monsoon).
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజులపాటు వరుసగా భారీగా నమోదవుతూ వస్తున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం చిరు జల్లులు కురిశాయి. 5 గంటల సమయంలో వాతావరణం కాస్త చల్లబడి ఉరుములతో కూడిన వర్షం కురిసింది. గత రెండు వారాలుగా తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలకు
బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో రాగల 48గంటల్లో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధ�
Weather Update | తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తున్నాయి. వీటికారణంగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటేశాయి. 130 మండలాల్లో తీవ్ర �
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 40 ఏండ్లలోపు వారు 5,02,897 మంది ఉన్నారు.
ఓటు వేయడానికి పోలింగ్ బూత్కు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మహదేవపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బ�
Rains | రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ఒకసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
Beauty Tips | ఉదయం పూట చలిగాలులు, కాస్త పొద్దెక్కగానే వేడిగాలులు.. శిశిరంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. వాతావరణమే కాదు ఈ కాలంలో చర్మ సమస్యలూ చికాకు పెట్టిస్తాయి. దురద, పొలుసులుగా కనిపించే చర్మం, నొప్పితో కనిపించ�
Summer | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అ