భారత్లో అనూహ్యమైన వాతావరణ మార్పులపై అమెరికా సైంటిస్టులు, నిపుణులు కీలక విషయాన్ని వెల్లడించారు. 1970 తర్వాత భారత్లో ఈ ఏడాది జూన్-ఆగస్టు త్రైమాసికంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, రెండో అత్యంత వేడి త్
వర్షానికి వేళాపాళా ఉండదు. అవసరం ఉన్నప్పుడు పడదు. అవసరం లేనప్పుడు కుంభవృష్టి కురుస్తుంది. అలాకాకుండా, మనకు అవసరం ఉన్నప్పుడే వర్షం కురిస్తే..! పండుగలకు, పబ్బాలకు కురవకుండా చేయగలిగితే..!
పాకిస్థాన్లో 2022లో సంభవించిన వరదల ప్రభావం ప్రజలను ఇప్పటికీ వెంటాడుతున్నది. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఆర్థిక అభద్రతా భావం ఆడ పిల్లల జీవితాలను సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నది. జూలై-సెప్టెంబరు మధ్య కా�
వానకాలంలో చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. తేమతో కూడిన వాతావరణంలో, చర్మం నిగారింపు కోల్పోతుంది. పోయిన అందాన్ని రెట్టింపుగా పొందాలంటే.. ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ సహజమైన ఫేస్ స్క్రబ్లను ప్రయత్నించండ
వాతావరణ మార్పుల వల్ల ప్రపంచం అంతం అయ్యే పరిస్థితులు ఎంతో దూరంలో లేవని పరిశోధకులు హెచ్చరించారు. 2050 తర్వాత వచ్చే 6 వేల ఏండ్లలో వరుస విపత్తులు ఎప్పుడైనా మొదలవ్వొచ్చని వారు వెల్లడించారు.
బయట వాతావరణం ఎలా ఉన్నా.. పడగ్గదిలోకి వెళ్లగానే ఏసీ ఆన్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. పనిచేసే చోట ఏసీ కామన్! నిద్రవేళలోనూ ఏసీ తప్పనిసరి చేసుకుంటున్నారు. కాలంతో నిమిత్తం లేకుండా ఫుల్లుగా ఏసీ వేసుకొని.. ము�
Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల నుంచి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. గత శనివారం నుంచి మొదలుకుంటే.. శుక్రవారం తెల్లవారుజాము వరకు భాగ్యనగరంలో వర్షం కురిసింది. వారం ర�
పనిభారం, ఎదుటివారికి మాటివ్వడం, వ్యక్తిగత సంబంధాల్లో భావోద్వేగాలకు పోవడం మొదలైన వాటి వల్ల ఏదో ఒక పనిలో తలమునకలవడం, ఇతర ప్రదేశాలకు ప్రయాణాలు మొదలైన వాటి కారణంగా మనం అప్పుడప్పుడు నిస్ర్తాణకు గురవుతాం. అలస
ముద్దుగా పెంచుకున్న మనవడే ఆ ముసలమ్మకు మరణ శాసనం రాశాడు. జీవిత చరమాంకంలోనూ విశ్రాంతి తీసుకోకుండా, కొడుకు వద్దకు వెళ్లి ప్రశాంత జీవనం గడపకుండా.. మనవడిపైనే మమకారం చూపిస్తూ అతడినే తన వద్ద ఉంచుకొని కాలం వెళ్ల�
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో వర్షాలు కురువొచ్చని తెలిపింది.
వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. కలుషిత నీరు, ఆహారం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వర బాధితులతో సర్కారు దవాఖానలు కిటకిటలాడుతున్నాయి.
రైతులపై చిన్నచూపు కనిపిస్తున్నది. రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని పక్కన పెట్టిన ప్రస్తుత ప్రభుత్వం, కర్షకులకు ప్రయోజనం కలిగించే మరిన్ని కార్యక్రమాలను సైతం పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.