బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నది.
వానకాలం మైదలైంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిప్పుడే చెదురుమదురు జల్లులు కురుస్తున్నాయి. తొలకరితో మొదలయ్యే వ్యాధులు అంతుచిక్కవు. ప్రధానంగా పిల్లలు, వృద్ధుల విషయంలో సీజనల్ వ్యాధులను కట్టడం చేయడం సామన్య విష
మండలంలోని పో ల్కంపల్లి శివారులో ఉన్న నల్లకుంట వద్ద శుక్రవా రం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. దీంతో పోలీసుల బందోబస్తు మధ్య మత్స్యకారులు చేపలు పట్టారు. వివరాలిలా..
నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిలో వాతావరణం కొంత చల్లబడినా.. ఉత్తరాదిలో అధిక ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వేడిగాలులు మరణ మృదంగం మ�
Heavy Rains | హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతోంది. ఎల్బీనగర్, హయత్నగర్ ప్రాంతాల్లో మెరుపులు మెరుస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో
వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్రోడ్, బట్టలబజార్, వరంగల్చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహిం�
వానలతో మొన్నటి వరకు చల్లబడిన గ్రేటర్ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కింది. రెండు మూడు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో పగటి పూట జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Weather Update | తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం గంటలకు 17 కి.మీ. వేగంతో ఉత్తర దిశగా కదులుతున్నట్లు అమరావతిలోని వాతావరణ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్కు ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూర�
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రానికి కేసీఆర్ ప్రభుత్వం హుస్నాబాద్లో శ్రీకారం చుట్టింది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు అ�