బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాబోవు 70 సంవత్సరాల్లో ఎల్నినో, లానినో పరిణామాల్లో గణనీయంగా మార్పులు ఉంటాయని ప్రస్తుత ఆధారాలు సూచిస్తున్నాయని వాతావరణ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 21వ శతాబ్దం చివరకు వెళ్లేకొద్దీ ఎల్నినో, లానినో బలహీన
ఆవర్తన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం పటాన్చెరు, ఆర్సీపురం, పాశమైలారం, బీహెచ్ఈఎల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో జల్లులు పడ్డాయి. రాత్రి 8గంటల వరకు పటాన్చెరు, ఆర్సీపురంలో అత్యధికంగా 1.0సెం.మీల వర్షపా�
ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడొచ్చన్న హెచ్చరికలతో అధికారులు శనివారం రెండో రోజూ అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. దీంతో బాల్టాల్, పహల్గాం బేస్ క్యాంపుల వద్ద వేలాది మంది భక్తులు �
నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంలో మం�
దేశమంతా రాజకీయ వాతావరణం అలముకొన్నది. ఏదైనా ఫంక్షన్లోనో, సమావేశాల్లోనో చర్చలు రాజకీయాల చుట్టే సాగడం సహజం. ఇటీవల ఓ ఫంక్షన్లో రాజకీయ చర్చ జరిగింది. దేశంలో, తెలంగాణలో, ఆంధ్రాలో తిరిగి ఎవరు అధికారంలోకి వస్త�
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా అ�
సీజన్ మారింది. మొన్నటి వరకూ మండు టెండల్లో చెమటలు కక్కిన చర్మం తొలకరి రాకతో వాతావరణంతో పాటు తన తత్వాన్ని కూడా మార్చుకోనున్నది. దంచికొట్టే వానల్లో ఒకవైపు చల్లగాలులు, మరోవైపు వేడి. వీటి నుంచి చర్మాన్ని కాప�
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
తొలకరి పలకరించి మోస్త రు నుంచి భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మృగశిర కార్తె నుంచి వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు పొలంబాట పట్టారు.
తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది.
నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తొలకరి వర్షం కురిసింది. మూడు నెలలుగా తీవ్రమైన ఎండలతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో కొంత ఊరట చెందారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురువడంతో రైతాంగం సంతోషం కనిపించి
నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.