TS Weather Updates | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ద్రోణి బలహీనపడి నైరుతి దిశ నుంచి తెలంగాణ వైపునకు గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావం�
ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది.
బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల పురోగమనానికి అనువుగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 24 గంటల్లో అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులపై రుతుపవనాలు విస్తరిస్త�
ప్రస్తుతం ఎండల కారణంగా చెరువుల్లో నీటి పరిమాణం తగ్గిపోతుంది. దాంతో ఆక్సిజన్ బాగా తగ్గి చేపలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చెరువుల్లో ప్రాణ వాయువును పెంచి చేపలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండ�
TS Weather |సెగలు కక్కుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని ముచ్చట చెప్పింది. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలి పింది.
గడిచిన 50 ఏండ్లలో విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మందికిపైగా మృత్యువాత పడినట్టు జెనీవాకు చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తెలిపింది.
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి చేరాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నికోబార్ ఐలాండ్స్, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని భాగాల వరకు రుతుపవనాలు విస్తరించాయని తెలిపింద�
భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. నాలుగు రోజులుగా తీవ్రమైన ఎండ కారణంగా వాతావరణం ఒక్కసారి వేడెక్కింది. వేడిగాలులు, ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్న�
TS Weather | రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తున్నది. వారం రోజుల వ్యవధిలోనే ఎండ తీవ్రత అమాంతం పెరి గింది. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో ఆదివారం అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం చల్లబడినా.. వారం రోజులుగా భానుడు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో జనం విలవిల్లాడిపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాం�
ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ, దక్షిణ దిశల నుంచి తెలంగాణ వైపునకు దిగువ స్థాయి గాలుల ప్రభావానికి తోడు ఈనెల 8న మధ్య బంగాళఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడిం�
వాతావరణం పొడిగా ఉందని, వారం పాటు వర్షాలు కురిసే సూచనలు లేనందున ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసి రైతుల్లో మనోధైర్యం కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షిషా సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఏర్పా
అకాల వర్షం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యలను వేగిరం చేస్తున్నది. ఫిర్యాదులపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు.