భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరుచుకుంటున్నాయి. రైతులు గుంట స్థలం కూడా ఖాళీ ఉంచకుండా సాగు చేస్తుండడంతో పసిడి పంటలు పండుతున్నాయి.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్