Tenant Farmers | తమకు యూరియా దొరుకదని, పంటలు అమ్ముకొనే పరిస్థితి లేదని కౌలు రైతులు ఆవేదన వ్యకంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 13న నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
Urea No Stock | రైతులను యూరియా కొరత వెంటాడుతున్న ది. ఈ వానకాలం సాగుకు కూడా యూరియా తిప్పలు తప్పేలా లేవు. యూరియాకు తోడు డీఏపీ కొరత కూడా రైతులను ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఏర్పడింది.
Crop Bonus | రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు.
Revanth Reddy | రైతులు ఒకే పంట వేయొద్దని, అన్ని పంటలూ పండించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. పరోక్షంగా వరి ఎక్కువ పండించవద్దనే సంకేతాలిచ్చారు. గతంలో పంటల మార్పిడిపై నాటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై త�
దేశంలోని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు పూర్తిగా అప్పగించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకు వస్తోందని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యద
Ponnam Prabhakar | వానకాలం రాకముందే యూరియా సరఫరాపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. యూరియా నిల్వలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలే తప్ప తామేమీ చేయలేమని స్పష్టంచేసింది. యూరియా సరఫరా ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ఆధీనం
Farmers | రైతులకు 24 గంటల విద్యుత్తు అక్కర్లేదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగానికి 3 గంటలపాటు విద్యుత్తు సరిపోతుందని ఈఆర్సీ బహిరంగ విచారణలో ఆయన పేర్కొన్నారు.
‘రైతుల పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుకుంటున్నారని సర్కార్ చెప్పడం దుర్మార్గం. అంటే అన్నదాతలను సర్కార్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమ�
భవిష్యత్లో వ్యవసాయరంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.
Meters Scam | వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే స్కీమ్లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కమ్ల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
Urea Price | ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై.. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి �
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడుతున్నా, సర్కారుకు కనికరం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులుగాస్తున్�