Urea | యూరియా పంపిణీ సక్రమంగా జరిగేలా చూసేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక అధికారులను నియమించింది. ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షలు 2026 మే 4నుంచి ప్రారంభంకానున్నాయి. మే 4 నుంచి 11 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు సమాచారం.
Ramachandra Reddy | 95వ ఏట సర్పంచ్గా ఎన్నిక.. ఊపిరి ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తానని ప్రతినఏడెనిమిది దశాబ్దాలపాటు ఆయన నిస్వార్థంగా తన గ్రామ ప్రజలందరికీ సేవలందించారు. తలలో నాలుకలాగా ఉంటూ ఎవరికి ఎటువంటి అవసరమొచ్చినా..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెర వెనుక కథ వేరే ఉన్నది. ఈ డిస్కం పేరిట వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించే ప్రణాళికకు ప్రభుత్వం తెరలేపింది.
వ్యవసాయానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత్ను సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. నిండు �
కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, �
Urea | వర్షంలోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఉప్పలపాడు సొసైటీ పంపిణీ కేంద్రంలో బుధవారం యూరియా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించడంతో రైతులు పెద్ద స�
ప్రజల జీవితాలను మెరుగుపరిచే మార్గాలను అన్వేషించి, వాటిని అమలు పరచడమే ప్రజా నాయకుడి లక్షణం. ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వెల్లివిరియాలంటే రాష్ట్ర ఆర్థిక స్థోమత అత్యావశ్యకం. వెనుకబడిన, అన�
యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం
దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం సహకార సంఘం, దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు.
‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాట ఉమ్మడిరాష్ట్రంలో వినిపించని రోజు లేదు. సాగునీటికి నోచుకోక.. చేతిలో పనుల్లేక పొట్టచేత పట్టుకొని ఊరుదాటిన వారితో మహబూబ్నగర్ వలసల జిల్లాగా మారింది.