ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగం
కేంద్ర బడ్జెట్ 2024-25పై సంయుక్త కిసాన్ మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి ఈ బడ్జెట్ బాటలు పరుస్తున్నదని మండిపడింది. రద్దయిన మూడు సాగు చట్టాలకు దొడ్డి దారిలో ప్రవే�
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మ�
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తే లాభసాటిగా ఉంటుందని జిల్లా వ్యావసాయ అధికారి ఉషాదయాళ్ సూచించారు. రెడ్లవాడలో కుప్పల బాలరాజు వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం యంత్రాలతో వరినాట్లు వేసే విధానంపై రై�
గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండప�
రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని సర్వేనంబర్ 74లో వ్యవసాయం చేసుకుంటున్న దళిత రైతుల నుంచి భూమిని (గైరాన్ సర్కారి) సేకరించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏఆర్సీఐకి అప్ప�
రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది.
వ్యవసాయంలో మొక్కల ఎదుగుదలకు అవసరమైన పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు కీలకం. పరీక్షల ఫలితాల ఆధారంగానే నేలసారంపై అవగాహన వస్తోంది. దానికి అనుగుణంగా రైతులు పంటలు సాగు చేస్తూ..
హైదరాబాద్లో మంగళవారం జరిగిన వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాల్గొన్నారు.
పరాయి పాలనలో విధ్వంసమైన తెలంగాణ ‘పల్ల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే తెలంగాణలోనా.., నా పంట చేలలోనా!’ అంటూ విషాదగీతం పాడుకున్నది. నీళ్లు లేక, కరెంటు రాక బీళ్లుగా మారిన భూములను చూసి రైతన్న పొట్ట చేత పట్టుకొని ఉ�
ఆరు వందల మంది రైతులకు కల్పతరువు ఆ ఎత్తిపోతల పథకం.. గతేడాది హఠాత్తుగా వచ్చిన వరదలకు మునిగిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కాగా, మోటర్లు మరమ్మతుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం పనికి రాకుండా పోయింది. ఏడాది�
Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద