వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
Farmers | ఓ వైపు యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందక అ న్నదాతలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటం తో పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శి�
‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి
రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వ్యవసాయ, ఉద్యాన, సహకార, మారెటింగ్ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల దిశానిర
వరంగల్లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ విద్యార్థులకు బోధించేందుకు ఒక పోస్టుకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిమ్మ
యువత వ్యవసాయరంగంపై ఆసక్తి చూ పాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో మూ డ్రోజుల పాటు నిర్వహించిన రైతుబడి అగ్రిషో ఆ దివారం విజయవంతంగా ముగిసింది. ఈ కా ర్యక్రమానికి ప్రభు�
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాగు చేస్తే లా భాలు వస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో రైతుబడి మెగా అగ్రి షో-2026 కార్యక్రమాన్ని ఆయన ప�
రైతులు వ్యవసాయంతో పాటు పాడిపశువులను పెంచుకోవాల పశుసంవర్థక శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సూపర్వైజర్ రాఘవ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని లంబాడి తండ గ్రామంలో పశుగణ అభివృద్ధి సంస్థ, పశుసంవర్ధ
హైదరాబాద్ రెండు అత్యంత కీలకమైన వ్యవసాయ సదస్సులకు వేదికగా మారింది. ఈనెల 20 నుంచి 22 వరకు రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో కూరగాయల సాగుపై అఖిల భారత సమన్వయ సదస్సు, ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత పెద్ద అగ్�
వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న రైతన్న జీవితంలోకి పేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కం వచ్చి రైతులను నట్టేట ముంచిన సంఘటన మరువక ముందే రైతులు సాగుచేసిన పంటను నేలపాలు చేసిన సంఘటన గురువా రం మక్తల్ మండ�
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్సెట్లో జేఎన్టీయూ కీలక సంస్కరణలు చేపడుతున్నది. ఎప్సెట్ పరీక్ష రాసిన వెంటనే ఆ విద్యార్థికి సంబంధించిన మార్కులు
‘సవాళ్లు వద్దు. స్మార్ట్గా అయిపోవాలి’ అనుకుంటున్న జనరేషన్లో కంఫర్ట్ జాబ్ని, అమెరికాని వదులుకుని పుస్తకాలు ప్రచురించాలని హైదరాబాద్ వచ్చిందామె. గ్రామీణ, వ్యవసాయ కుటుంబ నేపథ్యమే అయినా విశ్వ సాహిత్య�