Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�
తల్లి రెక్కల కష్టాన్ని చూసి చలించిపోయింది. ఆర్థిక ఇబ్బందులు అడ్డురావడంతో డాక్టర్ కావాలనే తన కలను సమాధి చేసుకుంది. అయినా కూడా చదువుపై పట్టు వదల్లేదు. ర్యాంకులు కొల్లగొడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తగా కొలువ�
వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన, ఉచిత విద్యుత్తు సరఫరా కాంగ్రెస్ పాలనలో ఉత్తదే అయ్యింది. సాగుకు పవర్ కట్స్ మొదలయ్యాయి. 14 గంటలకు మించి కరెంట్ అందడం లేదని అధికార వర్గాలే చెప్తున్నాయి.
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చిన రోజులు పోయాయి. అన్ని గంటలు కరెంట్ అవసరం లేదంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ను రద్దు చేసింది కాంగ్రెస్ సర్కారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి సాయంత్�
‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొల�
Agriculture | రోజుకు ఎనిమిది గంటలు కరెంటు కోతలు పెడితే పంటలెట్ల పండించుకోవాలని వికారాబాద్ జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కరెంట్ కోతలు విధిస్తున్నారు.
వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.
Farmers | ఓ వైపు యాసంగి పంటకు పెట్టుబడి సాయం అందక అ న్నదాతలు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు సాగునీరు చుట్టపు చూపుగా వస్తుండటం తో పంటలు ఎండిపోయేలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల శి�
‘అయ్యా కరెంట్ ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.. వ్యవసాయానికి 24 గంటలు సరఫరా కావడమే లేదు. ఇదంతా ఉత్తుత్తి ప్రచారమే. ఆ కరెంట్ కోసం కావలికాసే ఉమ్మడి రాష్ట్రంనాటి రోజులు మళ్లీ వచ్చాయి’ అని తెలంగాణ వి