వ్యవసాయ శాఖ సర్వేయర్ల ద్వారా నిర్వహిస్తున్న రైతు వారి పంటల నమోదు డిజిటల్ క్రాఫ్ట్ సర్వేను వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఆన్లైన్ ప్రక�
Farmers Protest | ‘కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలపాటు కరెంటు వచ్చేది. కాంగ్రెస్ సర్కారొచ్చినంక రోజుకు 8 గంటలకు మించి రావట్లేదు. అది కూడా పదేపదే కోతలు పెడుతున్రు. మా పంటపొలాలు పండేదెలా?..’ ఇప్పుడు రాష్ట్రంలోని ప్రత�
రాష్ట్రంలో 70 వేల కోట్లతో డాటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే డాటా సెంటర్లతో సవాళ్లున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. వ్యవసాయ, గృహ వినియోగానికి కరెంట్�
Harish Rao | రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్రం
ఆయిల్పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించడంలో ఆయిల్ఫెడ్ విఫలమవుతున్నదనే విమర్శలున్నాయి. ఫీల్డ్ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో సుమారు 58 వేల ఎకరాల ఆయిల్పామ్ తోటలు గెలలు పెట్టలేదని తెలిసింది. పరిస్థితి ఇలాగ
మంచిమాట వింటే నోటిని తీపి చేసుకుంటాం. శుభకార్యం తలపెడితే తీపి రుచులతో మొదలుపెడతాం. తియ్యటి రుచి తగలగానే చెరకు గడే గుర్తు చేసుకుంటాం. జీవితంలో ఎప్పుడూ సంతోషాలే ఉండవు కదా. అప్పుడప్పుడు కష్టాలున్నట్టే తీపి
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం తీవ్ర విధ్వంసానికి గురవుతోందని, గత కేసీఆర్ ప్రభుత్వంలో రైతు రాజుగా బతికితే ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలనలో తీవ్ర దగా, మోసానికి గురవుతున్నాడని �
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు వ్యవసాయం వదిలి ముంబాయికి వలసలు వెళ్లే పరిస్థితిని తీసుకొచ్చారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
2026-27 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి రెండో రోజు కౌన
నీటి గుంతల నిర్మాణంతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని, వీటి నిర్మాణం ఒక యజ్ఞంలా సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలోని పల్లపు ప్రాంతంలో వర్షపు నీటి నిల్వ కోసం రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు తీస�
భవిష్యత్తులో సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కానున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం �
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
‘సేంద్రియ ఎరువులే వ్యవసాయానికి ఆదరువు’ అని నమ్మాడు ఆ రైతు. భూసారాన్ని పెంపుచేస్తూ అధిక ఫలసాయాన్ని అందుకుంటూ లాభాలే కాదు అవార్డులూ అందుకుటుంన్నాడు ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డి. అతడి సేంద్రియ సేద్యం ఉ�