2026-27 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి రెండో రోజు కౌన
నీటి గుంతల నిర్మాణంతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని, వీటి నిర్మాణం ఒక యజ్ఞంలా సాగాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. కూసుమంచిలోని పల్లపు ప్రాంతంలో వర్షపు నీటి నిల్వ కోసం రైతు అర్వపల్లి వెంకటేశ్వర్లు తీస�
భవిష్యత్తులో సాగులో యాంత్రీకరణ తప్పనిసరి కానున్నట్టు ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డీ రాజిరెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్లోని కూరగాయల పరిశోధనా కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం �
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
‘సేంద్రియ ఎరువులే వ్యవసాయానికి ఆదరువు’ అని నమ్మాడు ఆ రైతు. భూసారాన్ని పెంపుచేస్తూ అధిక ఫలసాయాన్ని అందుకుంటూ లాభాలే కాదు అవార్డులూ అందుకుటుంన్నాడు ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డి. అతడి సేంద్రియ సేద్యం ఉ�
పండ్లు, కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్షల్లో తెలంగాణలో 486 నమూనాల్లో నిర్దేశిత గరిష్ఠ అవశేష పరిమితి (ఎంఆర్ఎల్)కి మించి అవశేషాలు ఉన్నట్లు తేలింది
Paddy Cultivation | ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొన�
Civil Supplies | ఉన్నపళంగా సివిల్ సప్లయ్, విజిలెన్స్ దాడులకు దిగడంపై మిల్లుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 టెండ ర్ ధాన్యం బకాయిలు రూ.4వేల కోట్లు వసూ లు చేయడమే ఈ దాడులకు ముఖ్య కారణమనే చర్చ జరుగుతున్�
ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రయోజనాలను కాపాడటమే పరమావధిగా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమష్టిగా కృషి చేద్దామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సూచించారు. నిజామాబాద్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్లో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇవ్వలేమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టంచేశారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంటు అంది�
Telangana Irrigation వానకాలం సాగుకు ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల కష్టమేనని తేలిపోయింది. ప్రస్తుతం ఉన్న జలాలను కేవలం తాగునీటి వినియోగాలకే కేటాయించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు.
India US Trade Deal | అమెరికాతో భారత్ చేసుకోనున్న వాణిజ్య ఒప్పందంపై దేశ రైతుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు ఒప్పందంపై సంతకాల ప్రక్రియ జరగలేదు. అయితే, ఈ ఒప్పందం జరిగితే భారత్లోని వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావం �
Maize Procurement Scam | బిడ్డర్ల నెత్తిన మార్క్ఫెడ్ ‘మక్కల’ వర్షం కురిపించింది. ఒకేఒక్క దెబ్బతో బిడ్డర్లు తక్కువలో తక్కువగా రూ.76 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది గరిష్ఠంగా రూ.120 కోట్ల వరకు ఉంట