యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో సాగుచేసిన విత్తనోత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ శాఖ శాస్త్రవేత్త శుక్రవారం సందర్శించారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విత్తనం కార్యక్రమంలో భాగంగా వానకాలం
దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం సహకార సంఘం, దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు.
‘పల్లెపల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోనా..’ అనే పాట ఉమ్మడిరాష్ట్రంలో వినిపించని రోజు లేదు. సాగునీటికి నోచుకోక.. చేతిలో పనుల్లేక పొట్టచేత పట్టుకొని ఊరుదాటిన వారితో మహబూబ్నగర్ వలసల జిల్లాగా మారింది.
మండలంలో వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా యూరియాను సరఫరా చేయడంలో అధికారులు విఫలమయ్యారు. ఫలితంగా రైతులు వర్షాలను సైతం లెక్క చేయకుండా పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు గాస్తున్నారు.
మిద్దె తోట వ్యవసాయం ఆరోగ్య ప్రదాయిని అని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ హర్కర చెప్పారు. హైదరాబాద్ పరిధి తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటుచేసిన మొ�
రైతులకు ఒక వేదిక ఉండాలన్న సదుద్దేశంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికలు నిర్మిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపై నిర్లక్ష్యం చూపుతున్నది. నిర్వహణకు బిల్లులు చెల్లించకపోవడంతో అలస�
KCR | రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
నానో యూరియా వాడకంపై అధికారులు, డీలర్లు అవగాహన పెంచుకుని రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాఘవాపూర్ రైతువేదికలో శుక్రవారం ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంల
ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ దుకాణదారులను హెచ్చరించారు. గురువారం కట్టంగూర్ మండల కేంద్రంలోని అధీకృత ఎరువుల దుకాణాన్ని �
వ్యవసాయరంగంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న దిగుబడుల నేపథ్యంలో రైతులు దీర్ఘకాలిక ఆదాయాలనిచ్చే పంటల సాగుపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు కొత్త వంగడాలను అందుబాటులోక�
ఫర్టిలైజర్ దుకాణదారులు సిండికేటుగా ఏర్పడి రైతన్నలను నట్టేట ముంచుతున్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్లో రైతులు పంటలను అత్యధికంగా సాగు చేయడాన్ని ఆసరాగా చేసుకుని రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల ఫర్టిలైజర
మోటర్, లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు, తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. కొండలమీద కూ
వ్యవసాయంలో జరిగే మార్పులను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సాగు విధానాలను మార్చుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. మండల పరిధిలోని గుండ్లసాగర్ గ్రామంలో సారంగపాణి అనే రైతుకు సంబంధి�