‘రైతుల పేరిట ఉచిత విద్యుత్తును ఇతరులు వాడుకుంటున్నారని సర్కార్ చెప్పడం దుర్మార్గం. అంటే అన్నదాతలను సర్కార్ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నదా? దుర్వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమ�
భవిష్యత్లో వ్యవసాయరంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేయాలని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.
Meters Scam | వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే స్కీమ్లో చేరేందుకు మంత్రివర్గం అంగీకరించింది. తెలంగాణ డిస్కమ్ల ప్రతిపాదన మేరకు వ్యవసాయ విద్యుత్తు వినియోగానికి సంబంధించి మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
Urea Price | ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై.. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి �
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడుతున్నా, సర్కారుకు కనికరం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులుగాస్తున్�
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో తెరమీదకు తెచ్చిన రైతు డిస్కమ్ వెనుక ఇలాంటి ప్రైవేటీకరణ కుట్ర తాలూకు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయం, లిఫ్ట్ ఇరిగేషన్, జలమండలి వంటి ఉచిత కనెక్షన్లను వేరు చేస�
Paddy Procurement | నల్లగొండకు కూతవేటు దూరంలోని పెద్దసూరారం కొనుగోలు కేంద్రం అది. ఏప్రిల్ 26న ఇక్కడి నుంచి టీఎస్05యూఎఫ్ 7789 నంబర్ లారీలో ధాన్యం లోడ్ అయ్యింది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులపై ఎస్టీ వర్గాల పిల్లలు ఆసక్తి చూపడంలేదా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. ఎప్సెట్కు వచ్చిన దరాఖాస్తులే ఇందుకు నిదర్శనం. రిజర్వేషన్ కోటా 10% కంటే తక్కువ మం�
Rythu Bharosa | అన్నదాతలు అనుమానించినట్టుగానే రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో కోతకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైందని సమాచారం. రాష్ట్రంలోని సుమారు 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాలకు కోత పెట్టేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చ�