ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వచ్చే జూన్ వరకు తాగునీటికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యమిస్తున్నదని, తీవ్ర పరిస్థితులు ఏర్పడితే కర్ణాటకను ఆశ్రయించి కృష్ణా జలాలు కోరుతామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్క�
రాష్ట్రంలో జూన్తోపాటు జూలై నెలలో ఇప్పటికీ సరైన వర్షాలు కురువలేదు. ఎక్కడా కాలువలు పారక చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. ఫలితంగా భూగర్భజలాలు అంతకంతకూ పడిపోయి బోర్లలో నీళ్లు తగ్గిపోతున్నాయి. రాష్ట్రంల�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది.
Fertilizers | రాష్ట్రంలో రైతుల నెత్తిన కాంగ్రెస్ స ర్కార్ మరో పిడుగు వేసింది. ఇప్పటికే యూరియా కోసం అరిగోస పడుతున్న అ న్నదాతలపై ధరల భారాన్ని మోపనున్నది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) యూరియా సహా ఇతర ఎ�
Agriculture | గతేడాది కంటే ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందం టే మీరు నమ్ముతారా? కానీ, వ్యవసాయ శాఖ మాత్రం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్తున్నది.
ప్రజాస్వామ్య ప్రభుత్వాల చరిత్రలో రైతుల గురించి ఆలోచించిన పాలకులు అరుదు. ఆ అరుదైన వారిలో ముందు వరసలో ఉండే నాయకుడు కేసీఆర్. ఆరు దశాబ్దాల సమైక్య రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ వ్యవసాయాన్ని తన తొమ్మిదిన్నరేండ్�
Farmers | ‘కేంద్రం ఇచ్చిన కోటా మేరకే పంటలు సేకరిస్తాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంటలు కొనబోము’ అని రాష్ట్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయించడంతో రాష్ట్రంలో పంటల సాగు అయోమయంలో పడింది.
Crop Bonus | అనుకున్నదే జరిగింది. సన్నధాన్యం బోనస్కు ఎగనామం పెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. సన్నధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చొప్పున అందించే జాబితా నుంచి 30 రకాల సన్నాలను తొలగించింది.