Urea | 50 కేజీల యూరియా బస్తా ఎమ్మార్పీ రేటు రూ. 266 కే విక్రయించాలని వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో ససేమిరా సాధ్యం కాదని ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేస్తామని తీర్మానించారు.
Harish Rao | గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్
PJTSAU | ఈనెల 8 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
విత్తనం చుట్టూ మోహరించిన రుగ్మతలను దూరంగా తరిమేయడం వల్లనే తెలంగాణ పంటల మాగాణమయ్యింది. ఏ సావుకారి ఇంటి ముందు, ఏ అవసరానికి కూడా ఏ రైతు చెయ్యి చాపి నిలబడే దుస్థితి రాకూడదనే కేసీఆర్ ప్రభుత్వం అడుగడుగునా అన�
పోలీస్ శాఖ అధికారుల ప్రొటెక్షన్ మధ్య వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు యూరియా టోకెన్లు వ్యవసాయ సొసైటీ కార్యాలయంలో అందజేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని సొసైటీలో రైతులు మంగళవారం ఆందోళన చేసిన విషయం తెలిసింద�
రాష్ర్టాన్ని సాధించడంతోనే కేసీఆర్ సంతృ ప్తి పడిపోలేదు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని సద్వినియోగం చేసుకొని సుజల, సుఫల సీమగా తీర్చిదిద్దారు. జల సమృద్ధితో జన సౌభాగ్యాన్ని సాధించారు. వెనుకవేయబడిన ప్రాంతా
Vikarabad | సకాలంలో రైతులకు విత్తనాలు అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం మండల కేంద్రంలో రైతులు ఉదయం నుండి విత్తనాల కొరకు పడిగాపులు కాశారు. అయిన విత్తనాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
KTR | స్వతంత్ర భారత చరిత్రలోనే విజయవంతమైన స్టార్టప్ స్టేట్ తెలంగాణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో తె�
చరిత్రలో ఎప్పుడూ కేవలం వ్యవసాయం మీదే సంపాదించి ధనవంతులైన రైతుల ఉదాహరణలు లేవు. వ్యవసాయం జీవనాధారమనేది నిజమే. కానీ, నిజజీవితంలో మాత్రం అది కుటుంబాన్ని నిలబెట్టే స్థాయికి రాలేదు. పిల్లల చదువు, ఇంటి నిర్మాణ�
‘మొరటోనికేం తెలుసు..’ సామెత చందంగా కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కాంగ్రెస్ సర్కారుకు తెలియడం లేదు. తెలంగాణ జలధార కాళేశ్వరం కుప్పకూలిందంటూ ప్రచారం చేస్తున్నారే తప్ప.. ఈ ప్రాజెక్టు తెలంగాణ ఆర్థిక పురోగతికి
బాన్సువాడను విద్య, వైద్య రంగానికి హబ్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో బాన్సువాడ నియోజకవర్గం నసరుల్లాబాద్ మండలం దుర్కి
హుజురాబాద్ పట్టణంలోని ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. పైనుంచి పెచ్చులు ఊడి కింద పడడంతో అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలపై రైతులు సాధించాలని జాతీయ మాంస పరిశోధన స్థానం సంచాలకులు డాక్టర్ ఎస్బీ బార్ బుద్దే అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లో ని కాట్నపల్లి రైతు వేదికలో గురువారం వి�
Oil Palm | రాష్ట్రంలో పామాయిల్ సాగుకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని, ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆయిల్ పామ్ పంటకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ �