ICAR Scientists | పెద్దపల్లి మండలంలో బ్రాహ్మణపల్లి, రాగినేడు, కానగర్తి గ్రామాల్లో వ్యవసాయ శాఖ, KVK రామగిరి ఖిల్లా ఆధ్వర్యం లో వికాసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా ముందస్తు ఖరీఫ్ రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించా�
నకిలీ విత్తనాలు ఎవరు విక్రయించిన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీం శర్మ హెచ్చరించారు. మండలంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేశారు.
రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు షాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. షాబాద్ సహకార సంఘం కార్యాలయంలో ఈ వానకాలం సీజన్ కు సంబంధించి 50 శాతం సబ్సిడీపై పచ్
Gadwal | జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
E POS Machines | ఇవాళ జహీరాబాద్ మండలం రంజోల్ రైతు వేదికలో డీలర్లకు జహీరాబాద్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ భిక్షపతి ఈ పాస్ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ పాస్ మిషన్లో తప్పనిసరిగా ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలని సూచిం�
Krishi Sankalp Abhiyan | కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన కృషి సంకల్ప్ అభియాన్ దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ డ్రైలాండ్ వ్యవసాయ పరిశోధన
ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో తన కష్టానికి తానే వెలకట్టుకునే (పంటలకు ధరలు) స్వతంత్రం రాని ఒకే ఒక వ్యక్తి రైతు. ఆదాయ భద్రత లేని ఏకైక రంగం వ్యవసాయం. వ్యవసాయదారుడు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు. ఆదాయం మాట పక�
Modern Methods | రైతులు సాంప్రదాయ విధానాలు వీడి ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులతో పాటు లాభాలు వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించారు.
తిర్యాణి మండలం ముల్కలమంద, తోయరేట్ గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలుండగా, వీరంతా తాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ పైపులైన్లు సరిగా లేక గుక్కెడు నీటికోసం వేట సాగించాల్సిన ద�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో నిర్వహించిన ఎప్సెట్ ఫలితా ల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులతో విజయకేతనం ఎగ�
తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలు (EAPCET Results ) విడుదలయ్యాయి. హైదరాబాద్లోని తన నివాసంలో అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు పైచేయి సాధించగా, ఇంజినీరిం