2047 నాటికి మానవ రహిత వ్యవసాయం అందుబాటులోకి రానున్నదని.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సంస్థలు, వ్యవస్థలూ మారాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య
కాలం కలిసి రాక.. అప్పులు తీర్చలేక మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. దమ్మపేట మండలం మందలపల్లికి చెందిన రైతు మడిపల్లి శ్రీన
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ యాసంగిలో 30 వ�
వ్యవసాయం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఒకదానితో ఒకటి ముడిపడిన రంగాలు. ప్రస్తుత ప్రభుత్వ అనాలోచిత చర్యలతో ప్రతి రంగం కుదేలైం ది. దీంతో కార్మికులు, వృత్తిదారులు, యువకులు తిరిగి గల్ఫ్బాట పట్టాల్సిన పరిస్థ�
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. అర్హులందరికీ రుణమాఫీ చేశాం.. ఇగ ఇచ్చేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనప
Telangana Budget | 2025-26 వార్షిక బడ్జెట్ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన సభలో ప్రవేశపెట్టారు. రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించారు.
Adilabad | ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని యాసంగి పంటల పరిస్థితిని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) శ్రీధర్ స్వామి పరిశీలించారు. తాంసి (బి) గ్రామంలో పంటల పెరుగుదల, సాగునీటి లభ్యత, ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న �
కరువు కోరలు తాండవిస్తున్నా, రైతులు అరిగోస పడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, ఆయనకు ఎద్దు వ్యవసాయం తెలియదని మాజీ డీసీసీబీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కా�
Zaheerabad | వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు.
వ్యవసాయంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడం పూర్తి శ్రమతో కూడుకున్నది. దుక్కుల్లో చేతితో విత్తనాలు విత్తడం అనేది రైతులకు ఎక్కువ శ్రమ, కూలీలు, ఖర్చుతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విద్య పద్ధతి కూడ