వ్యవసాయంలో దుక్కులు దున్ని విత్తనాలు విత్తడం పూర్తి శ్రమతో కూడుకున్నది. దుక్కుల్లో చేతితో విత్తనాలు విత్తడం అనేది రైతులకు ఎక్కువ శ్రమ, కూలీలు, ఖర్చుతో కూడుకున్న పని. యంత్రాలతో విత్తనాలు విద్య పద్ధతి కూడ
రంగారెడ్డి జిల్లాలో తాగు, సాగునీటికి ముప్పు ముంచుకొస్తుంది. జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగా తగ్గిపోవటంతో ఎక్కడికక్కడే బోర్లు ఎండిపోతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే సుమారు 50శాతంకు పైగా బోర్లు ఎండిపో�
Niranjan Reddy | వ్యవసాయ రంగం, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు, బాధ లేదు అని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.
భారతదేశంలో ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రోజుకు 2 వేల మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెట్టి ఇతర రంగాలకు వలస వెళ్తున్నారు. మిగతావారు కూడా లాభాలు వస్తున్నాయని వ్యవసాయం చేయడం లేదు. ఉన్న ఊరును,
రైతుల వ్యవసాయ సంక్షేమానికి 20 శాతం బడ్జెట్ ను కేటాయించాలని పలువురు వక్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బడ్జెట్లలో కార్పొరేట్ శక్తులకు వరాలు రైతులకు భారాలు మోపారని మండిపడ్డారు. అఖిల భార
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ ఆన్లైన్ దరఖాస్తు చేయడం పై సందిగ్ధత నెలకొన్నది. ఇంటర్బోర్డు ఇంకా హాల్టికెట్లను విడుదల చేయకపోవడం, హాల్టికెట్ నం�
రామాయంపేట మండల వ్యాప్తంగా యాసంగిలో 42వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ ఇంచారి డివిజన్ ఏడీఏ.రాజ్ నారాయణ తెలిపారు. ఆదివారం నాడు ఆయన తన కార్యాలయం విలేకరులతో మాట్లాడారు.
వ్యవసాయానికి రాత్రివేళ కరెంటు సరఫరా చేయడంపై కర్ణాటక రైతులు ఆందోళనకు దిగారు. పొలాల్లో తారసపడ్డ మొసలిని విద్యుత్తు కార్యాలయానికి తీసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. తద్వారా తాము ఎంతటి ప్రమాదకరమైన పరిస్థిత�
TG EAPCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఈఏపీసెట్ 2025 (EAPCET) నోటిఫికేషన్ విడుదలైంది.
వ్యవసాయంలో సంభవిస్తున్న ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే దేశంలో సమగ్ర సాగు ఎంతో మేలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ ఉప కులపతి అల్దాస్ జానయ్య (Aldas Janaiah) అన్నారు. దేశం�
ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ పరీక్షల నిర్వహణలో అధికారులు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎప్సెట్కు ఏపీలో పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చ
విద్యుత్తు రంగంలో సంస్కరణల కోసం కేంద్ర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలతో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు తీవ్ర హాని జరుగుతుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర నేతలు అనగంటి వెంకటేశ్, డీజీ నరసింహారావు, ఆదివాసీ గిరిజన సంఘం �
బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. వెనుకబడిన రాష్ర్టాలకు చేయూత అందిస్తూనే, మెరుగ్గా ఉన్న రాష్ర్టాల�
వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఎంతలా విస్తరిస్తున్నా ఇప్పటికీ భారత్.. వ్యవసాయ ప్రధాన ఆధారిత దేశమేనని తాజా ఆర్థిక సర్వే చెప్పకనే చెప్పింది. కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్�