సీసీఐ మద్దతు ధర క్వింటా రూ.7,521 పలుకుతుండగా.. 9 శాతం తేమ కలిగిన పంటను రూ.6,900 చొప్పున కొనుగోలు చేయడం, అక్కడున్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఏమీ పట్టించు కోకపోవడంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశార
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
గత సంవత్సరం (2023-24) ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. వానకాలం, యాసంగి సీజన్లలో కలిపి 168 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచింది. 2023-24 సంవ�
Harish Rao | తెలంగాణలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోంది. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతుల పాలిట శాపంగా మారింది. ఈ మూడింటిలో ఏ ఒక్క హామీని అమలు చ�
పదేండ్లు పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణలో పంటల సాగు విస్తీర్ణం తగ్గడమే దీనికి తొలి ప్రమాద హెచ్చరిక అని చెప్పారు.
Minister Achchennaidu | వైసీపీ అధినేత , మాజీ సీఎం వైఎస్ జగన్కు వ్యవసాయంపై అవగాహన లేక కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారని ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఎప్పుడూ లేని విధంగా ఈసారి రైతన్నకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ఈ సీజన్లో ఆశించిన వానల్లేక చెరువుల్లోకి నీరు రాక కండ్లముందే పంటలు ఎండిపోతుండడం చూసి అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పదేళ్లలో ఏ ఊరిలో చూస�
‘సారూ మాకు రుణమాఫీ రాలేదు.. మేం ఏడాది క్రితమే లక్షలోపు తీసుకున్నాం.. మా భార్య, కుమారుడు, నాపేరుతో రుణాలు తీసుకున్నాం. మాకు వస్తదా.. రాదా?’ అంటూ రైతన్నలు వ్యవసాయాధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
పంటకు పెట్టుబడి సాయం అందక ఓ కౌలు రైతు పురుగుల మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం శంభునిగూడెంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులకథనం ప్రకారం.. గ్రామా�
Girl Molest | తండ్రితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ గిరిజన బాలికపై భూ యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శంషాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.