Niranjan Reddy | ఈ వానాకాలం నుండి రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.7500 పథకం అమలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు ‘భరోసా’ ఉన్నట్లా? లేనట్లా? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలద
వానకాలం సీజన్లో సన్న ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కార్యాచరణ మాత్రం ప్రారంభించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఏ రకాల సన్నాలను సాగు చేయాలో చెప్పకుండా సాగదీ�
Telangana Cabinet | తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధానంగా ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్ అంశాలపై కేబినెట్ చర్చించనున్నట్లు సమాచారం.
2015లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు రుణమాఫీ పథకాన్ని పలు దఫాలుగా అమలుచేసింది. 2018 వరకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేసింది. కానీ అప్పుడు ప్రతిపక
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) ప్రారంభమైంది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా
అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులవైపే అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. అబ్బాయిలు ఇంజినీరింగ్ అంటే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఎప్సెట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతు�
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండేగాం పునరావాసంపై ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ముంపు గ్రామం ఉందన్న సంగతిని పూర్తిగా మరిచిపోయారు.
ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.