Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెబితే.. అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని వి
Rythu Nestam | రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్�
అనధికార కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలకు తోడు కాల్వల ద్వారా నీరందక పోవడంతో వరిపైరు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో రైతు రాచపల్లి దుర్గయ్�
అటవీ ప్రాంతం నుంచి నీళ్ల కోసం వచ్చి ప్రమాదావశాత్తు బావిలో పడిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సోమవారం చోటుచేసు�
పేరుకే రెండున్నరల ఎకరాల భూమి.. చెరువు అలుగుపడినప్పుడల్లా వర ద ముంపులోనే పంటలు.. ఫలితం చేలో క్రమేపి దమ్ముపోతూ దిగుబడి నానాటికి తగ్గుముఖం.. అయినా గుండెల నిండా ఆశలు నింపుకొన్న ఆ రైతు.. గీతకార్మిక వృత్తికి తోడు
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీత�
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లిన�
కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది.