ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి ఒకేసారి నాలుగు ప్రభుత్వోద్యోగాలకు ఎంపికైంది పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన సౌమ్య. రాజప్ప, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. రాజప్ప వ్యవసాయం చే�
అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లిన�
కర్ణాటకలోని మురతంగాడికి చెందిన అబూబకర్ ఓ హోటల్ వ్యాపారి. అతని భార్య ఆస్మా. ఆమె చదువుకుంది. ఉద్యోగం చేసేది. ఎందుకో వ్యవసాయం వైపు మనసు మళ్లింది. భర్తను ఒప్పించి మహిళా రైతుగా మారింది. తమకున్న చిన్నపాటి కమత�
Irrigation water | యాసంగి సాగులో మళ్లీ పాత కరువు రోజులు వస్తున్నట్టు కనిపిస్తున్నది. కొన్నేండ్లుగా క్రమంగా వానకాలంతో పోటీపడుతూ పెరుగుతూ వస్తున్న యాసంగి సాగు ఈ ఏడాది తగ్గుముఖం పడుతున్నది. వ్యవసాయశాఖ అధికారిక లెక్క
2024 -25 విద్యాసంవత్సరానికి టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ) నోటిఫికేషన్ ఈ నెల 21న విడుదల కానున్నది. ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 26 నుంచి ఆన్లైన్లో ప్రారంభంకానున్నది.
TS EAPCET | ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంల�
కేసీఆర్ ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన విశేష అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ మేరకు నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు గొప్పగా చెబుతున్నది. ఈ మేరక
పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మ�
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఇక్రిశాట్ తాజా అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ైక్లెమేట్ చేంజ్ ప్రభావం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఎదుగుదల, పంట ద
నేడు ఐఐటీ హైదరాబాద్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరగనున్నది.
రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్�