వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రైతులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో అంటుకట్టే విధానాన్ని పాటిస్తూ మంచి లాభాలు పొందేందుకు ‘కృషి’ చేస్తున్నారు. బీర, సోర, కాకర వంటి తీగ జాతి ప�
మహారాష్ట్రలో ప్రభుత్వాలు మారినా రైతుల వెతలు మాత్రం తీరటం లేదు. దేశానికి వెన్నెముకగా చెప్పుకునే మన రైతులు వ్యవసాయం గిట్టుబాటుకాక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Cultivation Techniques | వర్షాలు సమృద్ధిగా కురిసి.. భూగర్భజలాలు పెరిగిపోవడంతో బోరు బావుల ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందుతున్నది. ఈ పరిస్థితిలో రైతులు ఎక్కువ శాతం వరిసాగు పైనే దృష్టి సారించారు.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. పంట పెట్టుబడి సాయంతోపాటు రెండు పంటలకు సాగు నీరందించడంతో వరి పంట వైపే రైతులు ఆసక్తి చూపారు. వరి పంట దిగుబడులూ పెరిగాయి.
పంట పొలాల్లో ఎడ్లు నాగలితో వ్యవసాయ పనులు చేయడం, పంట ధాన్యాన్ని, పంటకు అవసరమైన వస్తువులను ఎడ్ల బండ్లలో చేరవేసుకునే రోజులు పోయి చాలా కాలమైంది. వ్యవసాయంలో వాహన, యంత్ర వినియోగం కొనసాగుతున్నది. ఇందులో ట్రాక్ట�
వ్యవసాయరంగంలో ప్రతీ సంవత్సరం నూతన మార్పులు వస్తున్నాయి. కూలీల కొరత కారణంగా రైతులు యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఒకేసారి వరి సాగు కోతకు రావడంతో కోత యంత్రాలకు గిరాకీ పెరిగ�
Agriculture Equipments | ఇన్నాళ్లు మూస పద్ధతిలో వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు వినూత్న సాగుపై దృష్టి సారించారు. ఆధునిక యంత్రాలతో సేద్యం చేస్తూ కూలీల కొరతను అధిగమిస్తున్నారు.
దేశంలో ఆహార సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయులు ఆకలితో అలమటించే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జాతీయ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని చూస్తే ఈ భయాలు కలగకమానదు. గోధుమలు, బాస్మతీ, చక�
స్వయం సహాయక సంఘం ఆమె తలరాతను మార్చేసింది. కేవలం వ్యవసాయంతోనే కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయం సంపాదించాలనే ఆలోచనకు ‘ఎస్హెచ్జీ’ ఊతమిచ్చి ఉపాధికి మార్గం చూపింది. ఫలితంగా సొంత గ్రామంలో నాలుగు ఫుడ్ ప్రాసెసిం
Best Technique in Cultivation | వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అంది పుచ్చుకుం టున్నారు. సులభ విధానంలో వ్యవసాయం చేయ డం.. తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు మొగ్గు చూపుతున్
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయంలో కూడా కొత్త కొత్త ఒరవడులు సృష్టిస్తూ వ్యవసాయాన్ని చేస్తూ వివిధ రకాల పంటలపై లక్షల రూపాయలను సంపాదిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం చలి తీవ్రత పెరుగుతుండడంతో వరినారు ఎదుగక పంటకు తెగుళ్లు సోకే అవకాశముంటుంది. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యవంతమైన పంట పొందవచ్చునని వ్యవసాయాధి�
వానకాలం సీజన్ పంటల నూర్పిడి పూర్తి కావడంతో అన్నదాతలు యాసంగి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముందస్తుగా వరి నార్లు పోసుకున్న రైతులు నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నారు. అయితే.. నాట్లు వేసేటప్పుడు తగిన యాజమ�
24 గంటల కరెంటు..ప్రాజెక్టుల నిండా నీళ్లు.. భూమికి పూర్తి రక్షణ కల్పించే ధరణి.. పెట్టుబడి సాయంగా రైతుబంధు.. వీటన్నింటితో తెలంగాణ రైతులు కడుపుల సల్ల కదలకుండా రెండు పంటలు సక్కగ పండించుకుంటున్నరు.