వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లన్నింటినీ ఒకే గొడుగు క�
రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం అవాస్తవమని వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న అంశాన్ని సోమవారం నమస
స్వశక్తి సంఘాల మహిళలు చిరు వ్యాపారాలతో రాణిస్తున్నారు. ఐక్యత, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ సహకారంతో తోచిన స్థాయిలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశలో పురోగమిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల కోసం ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పథకాలన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని, ప్రతి కుటు
ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్
యాసంగి పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేసేందుకు పొలాలను దున్నుకుని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నారుమడులు వేసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్�
కోటి ఆశలతో స్వాగతం పలుకుతూ జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాది 2023కు వీడ్కోలు చెబుతూ.. 2024 సంవత్సరంలోకి అడుగిడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్�
Rythu Bandhu | రైతుబంధు పంపిణీ విషయంలో మునుపెన్నడూ లేని రీతిలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. రూపాయి, రెండు రూపాయిలు తమ ఖాతాల్లో జమైనట్టు సెల్ఫోన్కు మెసేజ్లు వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరి సాగు ఏ పద్ధతిలో చేపట్టినా అధిక దిగుబడి సాధన కోసం రైతులు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా వరిలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది.
సమీకృత వ్యవసాయానికి పామాయిల్ తోటలు ఎంతో ఉపయోగకరమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి బి.శ్రీధర్ అన్నారు. శుక్రవారం మండలంలోని మాచారంలో సాగు చేసిన పామాయిల్ తోటలను సందర్శించి మాట్లాడారు.
భారత ప్రభుత్వ సహకార శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీ)గా మార్పులు చేయనున్నట్లు డీసీసీబీ చైర్మన్ కూరాకుల నా
వ్యవసాయరంగంలో రైతులు ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేయడం, తక్కువ ఖర్చు, శ్రమతో ఎక్కువ దిగుబడులు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. తక్కువ నీటి వనరులు ఉన్న హుస్నాబాద్ వ�
Tummala | తెలంగాణలోని కంపెనీలు ఇక్కడి రైతుల అవసరాలు తీర్చిన తర్వాతే ఎగుమతి చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రైవేటు విత్తన కంపెనీలకు ధీటుగా ప్రభుత్వ విత్తనాభివృద్ది సంస్థను, విత్