TS EAPCET | ఈ నెల 21న టీఎస్ ఎప్సెట్(ఎంసెట్) నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీన ఎప్సెట్ తొలి సమావేశం తెలంగాణ ఉన్నత విద్యా కార్యాలయంల�
కేసీఆర్ ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో వ్యవసాయరంగం సాధించిన విశేష అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. ఈ మేరకు నాటి పాలనలో జరిగిన అభివృద్ధిని ఇతర రాష్ర్టాల ప్రతినిధులకు గొప్పగా చెబుతున్నది. ఈ మేరక
పచ్చ బంగారం ధర రైతన్నలను ఆందోళనకు గురిచేస్తున్నది. దళారులు, వ్యాపారుల ఇష్టారాజ్యంతో క్వింటాలు పసుపు ధర ఊగిసలాడుతున్నది. పెట్టుబడులు పెరుగుతున్నా ధర మాత్రం అలాగే ఉం టున్నది. దీంతో పసు పు రైతుకు కష్టాలే మ�
వాతావరణ మార్పులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఇక్రిశాట్ తాజా అధ్యయనం మరింత ఆందోళనకు గురిచేస్తున్నది. ైక్లెమేట్ చేంజ్ ప్రభావం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని, ఎదుగుదల, పంట ద
నేడు ఐఐటీ హైదరాబాద్లో జాతీయ స్థాయి మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ప్రారంభంకానున్నది. కేంద్ర విద్యాశాఖ ఏటా నిర్వహించే మెగా ఇన్నోవేషన్ ఫెయిర్ ఈసారి సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో జరగనున్నది.
రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్�
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లన్నింటినీ ఒకే గొడుగు క�
రాష్ట్రంలో యూరియా కొరత ఉందనడం అవాస్తవమని వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్న అంశాన్ని సోమవారం నమస
స్వశక్తి సంఘాల మహిళలు చిరు వ్యాపారాలతో రాణిస్తున్నారు. ఐక్యత, ఆత్మవిశ్వాసం, ప్రభుత్వ సహకారంతో తోచిన స్థాయిలో వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశలో పురోగమిస్తున్నారు.
ప్రభుత్వ పథకాల కోసం ప్రజలెవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. పథకాలన్నీ ప్రతి ఇంటికీ వస్తాయని, ప్రతి కుటు
ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయం చేసే రైతులకు పనిభారం తగ్గడంతోపాటు వ్యవసాయం చేయడం సులభతరం అవుతున్నది. వ్యవసాయం చేస్తున్న రైతులకు విత్తనాలు విత్తడం నుంచి కోతలు కోసే సమయంలో కూలీల కొరతతో ఇబ్
యాసంగి పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా రైతులు నాట్లు వేసేందుకు పొలాలను దున్నుకుని సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు నారుమడులు వేసిన రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్�
కోటి ఆశలతో స్వాగతం పలుకుతూ జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. పాత ఏడాది 2023కు వీడ్కోలు చెబుతూ.. 2024 సంవత్సరంలోకి అడుగిడుతూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంతో నూతన సంవత్సర సంబురాలు జరుపుకున్�