అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులవైపే అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. అబ్బాయిలు ఇంజినీరింగ్ అంటే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఎప్సెట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతు�
నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని గుండేగాం పునరావాసంపై ఏళ్లు గడిచినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ముంపు గ్రామం ఉందన్న సంగతిని పూర్తిగా మరిచిపోయారు.
ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు.
ఆనాడు పదవులు వదులుకోవటానికే భయపడి పారిపోయినోళ్లంతా తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి కొట్లాడిన కేసీఆర్ను పట్టుకుని ఒక్క ఓటమితో అతని పనయిపోయిందని మాట్లాడుతున్నారు.
“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవ
KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది.
ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమ�
పదేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండంతో పంట పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడం కోసం బ