“పక్కన కృష్ణమ్మ ఉన్నా.. ఫలితమేమి లేకపాయే..” అంటూ.. ఓ కవి పాడినట్లు నెత్తిన జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లు ఉన్నప్పటికీ చెంతనే ఉన్న గ్రామాలు తాగు, సాగునీటి కోసం అల్లాడాలిపోవ
KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్కు చెందిన రైతు తేజు నాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశాడు. కానీ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది నీటికి లోటు వచ్చింది.
ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది.
అందరిలాగే ఆమె కూడా. కానీ అందరిలోనూ ఆమె కాస్త ప్రత్యేకం. ముఖ్యంగా సాగు రంగంలో మరికొంత అద్భుతం. కండలు తిరిగిన పురుషులకే కష్టతరంగా ఉండే సాగుక్షేత్రంలో ఆమె వారికి దీటైన కర్షకురాలిగా నిలుస్తోంది. రోజంతా నడుమ�
పదేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండంతో పంట పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడం కోసం బ
Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అవుతుందని.. ఈ సమయం తక్కువేం కాదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మార్పు తెస్తామని ప్రజలకు చెబితే.. అవకాశం ఇచ్చారని.. ఈ మార్పు తిరోగమనంలా ఉందని వి
Rythu Nestam | రాష్ట్ర వ్యాప్తంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిసి ప్రారంభించారు. రైతు వేదికలకు వీడియో కాన్�
అనధికార కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలకు తోడు కాల్వల ద్వారా నీరందక పోవడంతో వరిపైరు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో రైతు రాచపల్లి దుర్గయ్�
అటవీ ప్రాంతం నుంచి నీళ్ల కోసం వచ్చి ప్రమాదావశాత్తు బావిలో పడిన చుక్కల దుప్పిని ఫారెస్ట్ అధికారులు సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్లలో సోమవారం చోటుచేసు�
పేరుకే రెండున్నరల ఎకరాల భూమి.. చెరువు అలుగుపడినప్పుడల్లా వర ద ముంపులోనే పంటలు.. ఫలితం చేలో క్రమేపి దమ్ముపోతూ దిగుబడి నానాటికి తగ్గుముఖం.. అయినా గుండెల నిండా ఆశలు నింపుకొన్న ఆ రైతు.. గీతకార్మిక వృత్తికి తోడు
పారిశ్రామిక వేత్తల కుటుంబంలో పుట్టలేదు. కానీ, ఓ కంపెనీని సమర్థంగా నిర్వహించే స్థాయికి ఎదిగారు. గ్రామీణ నేపథ్యమూ లేదు. అయితేనేం, సేంద్రియ వ్యవసాయం చేపట్టారు. చదివింది అకౌంటెన్సీ అయినా.. పాటలు కడతారు. సంగీత�