‘ధరణి ఉంటేనే రైతులకు భరోసా.. మా భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి.. భూముల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింద’న్నారు అన్నదాతలు. రైతులకు ఉపయోగపడే ధరణిని తీసేస్తామంటున్న కాంగ్రెస్ నాయకు
Congress | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి.
కాంగ్రెసోళ్లకు ఎద్దెర్కనా.. ఎవుసమెర్కనా..?ఎవుసం చేసెటోళ్లకైతే రైతుల బాధలు తెలుస్తయి. వీళ్లకేం తెలుస్తయి? అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్రు. మూడు గంటల కరెంట్ చాలంటున్రు.
కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతది.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు పోయి మూడు గంటల విద్యుత్ వస్తది. ఈ మూడు గంటల కరెంటుతో ఒక్క మడి కూడా పారదు. ఫలితంగా పంటలు ఎండి, భూములు నెర్రలువారి దిగుబడులు తగ్గుతయ్.
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�
పాల కంటే పన్నీరుకే విలువెక్కువ. ఓ పదార్థం మరో పదార్థంగా రూపాంతరం చెందితే దాని విలువ పెరుగుతుంది. ఈ విషయాన్ని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం ఆహార ఉత్పత్తులకు విలువను జోడిస్తూ వ్యవసాయ అనుబంధ రంగాల బలోపేతాని�
తెలంగాణ రాక ముందు కేవలం వ్యవసాయానికి 4 నుంచి 6 గంటల కరెంటు మాత్రమే సరఫరా అయ్యేది. అది కూడా పగలు కొంత సేపు రాత్రి కొంత సేపు ఉండేది. రాత్రి కరెంటును వినియోగించుకునే క్రమంలో రైతులు నిత్యం భార్యాపిల్లలను వదిలి
Telangana | తెలంగాణ ప్రాంత రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేవి. సాగునీటి వసతి లేకపోవడంతో తెలంగాణ కరువుకు చిరునామాగా ఉండేది.
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. మొదటి పంచవర్ష ప్రణాళిక మొదలుకొని ఇప్పటివరకు వ్యవసాయానికి ఎంత వీలైతే అంత ప్రోత్సాహకాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం కొనసాగుతున్నది కానీ, అనుకున్న రీతిలో, జనాభాకు
కాంగ్రెస్ నేతలు తెలంగాణలో కరెంటు గురించి మాట్లాడటం.. కడుపు నిండా మృష్టాన్న భోజనం చేసిన వాడికి పేలాల ఫలహారం పెడతామన్నట్టుగా ఉన్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ సోమవా
ఆరు దశాబ్దాలు మనల్ని ఆగం చేసిన కాంగ్రెస్ కావాలా లేదా నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ (CM KCR) కావాలో ఎంచుకోవాలంటూ రాష్ట్ర రైతాంగాన్ని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్వీట్ చేశారు.
దక్కన్ పీఠభూమిలో సగటు వర్షపాతం కేవలం 90 సెంటీమీటర్ల మేరకే ఉన్నా తెలంగాణలో నీటివనరుల సంరక్షణ వినియోగంలో ఒక ఆదర్శ నమూనాను కేసీఆర్ ప్రపంచానికి పరిచయం చేశారు. ఉష్ణమండల శుష్కప్రాంతంగా ఉన్న తెలంగాణ మాగాణం ఆ