‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్' అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపి�
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ‘కాదేదీ కాలం కరెంటు కోతలకు అతీతం’ అన్నట్టుగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెంటు పరిస్థితులను గమనిస్తే.
వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబును రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు (వ్యవసాయరంగ వ్యవహారాలు)గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాట
Minister Niranjan Reddy | తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంల
ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. �
Agriculture | వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేందుకు మరోసారి మోదీ సర్కార్ కుట్రలు పన్నింది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాసే విధంగా మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు యత్నించి చేతులు కాల్చుకున్న కేంద్రం.. మరోసా�
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.
ఉమ్మడి జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వరి పంట ప్రస్తుతం చాలా చోట్ల పిలక దశలో ఉన్నది. ప్రస్తుత వాతావరణ పరిస్థితును బట్టి వరిపంటను ఎండాకు తెగులు అధికంగా ఆశిస్తున్నది. వానకాలం పంటలో సాధారణంగా
పంట పొలాల్లో పెరిగిన గడ్డిని తొలగించే సరికొత్త యంత్రాన్ని తయారు చేసి ఆదర్శంగా నిలిచాడు షేక్ అయ్యూబ్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలోని సుల్తాన్గూడ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మిం
వ్యవసాయానికి భూమి ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యం. తెలంగాణ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటంతో ఇక్కడ ప్రధాన నదులైన గోదావరి, కృష్ణ పారుతున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిపైన ఎలాంటి ప్రాజెక్టులు న�
వ్యవసాయ రంగంలో ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ రంగాన్ని పురోగమనం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడ్వాన్స్డ్ సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతు
ఉమ్మడి రాష్ట్రంలో నారాయణఖేడ్ నియోజకవర్గం వలసలు,వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేవి. వ్యవసాయభూములు ఉన్నా సాగునీటి సౌకర్యం లేక, భూ
పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కరెంటు కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 6 గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు కరెంటు కోసం రోడ్డెక్కుతున్నారు. అలాగే కరెంటు కోతలతో
ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ను అందిస్తున్నది. కర్ణాటకలో కరెంటు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లాగా అవతరించినప్పటి నుంచి ప్రతి సంవత్�