Niranjan Reddy | తెలంగాణలో ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎరువులపై సచివాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
వర్షాలు కురుస్తున్నాయ్.. రైతులు వ్యవసాయ పనులు ముగించి.. పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో వారి భూముల్లోంచి వెళ్తున్న విద్యుత్ తీగలతో పలుమార్లు ప్రమాదాలకు గురవుతున్నాడు. కొన్ని సందర్భాల్లో గాలి, ద�
వనపర్తి జిల్లా పెబ్బేరుకు సమీపంలోని బత్తుల ఆనంద్ అనే రైతు పొలంలో సంచరిస్తున్న కొండచిలువను శుక్రవారం వనపర్తికి చెందిన సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ పట్టుకున్నారు.
వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల కష్టంగా మారింది. వరి సాగుకు సరిపడా నీళ్లు ప్రాజెక్టులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని వ్�
రెంటు రాకడ, ప్రాణం పోకడ అని సామెతను చెప్పుకొన్న రోజులు తెలంగాణకు తెలుసు. ఇప్పుడా సామెతను మన రాష్ట్రం మరిచిపోయి చాన్నాళ్లయింది. కరెంటు లేక పరిశ్రమలకు పవ ర్ హాలిడేలు ప్రకటించేవారు.
Minister Niranjan Reddy | వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్ అని, రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్న�
‘మమ్మీ.. ఎడ్లబండి అంటే ఏంటి..?’ అని ఓ పిల్లాడి ప్రశ్న. ‘అదే.. నీ టెక్ట్స్బుక్లో బులకార్ట్' అని అమ్మ సమాధానం. అవునుమరీ ఇప్పుడు ఎక్కడో పల్లెటూరిలో.. అది కూడా ఒకరిద్దరి ఇళ్లలో తప్ప ఇప్పుడెక్కడా ఎడ్లబండి కనిపి�
వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న విపరీత మార్పుల కారణంగా ‘కాదేదీ కాలం కరెంటు కోతలకు అతీతం’ అన్నట్టుగా తయారయ్యింది. దేశవ్యాప్తంగా నెలకొన్న కరెంటు పరిస్థితులను గమనిస్తే.
వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబును రాష్ట్ర ప్రభుత్వ సలహాదా రు (వ్యవసాయరంగ వ్యవహారాలు)గా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో ఐదేండ్లపాట
Minister Niranjan Reddy | తెలంగాణ వ్యవసాయాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సాగులో ఆధునిక పద్ధతులను అధ్యయనం చేసేందుకు అమెరికాలోని అయోవా రాష్ట్రంల
ఈ సారి వానకాలంలో సరైన వర్షాలు కురువక పోవడంతో సాగునీటి ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. అయినా మండలంలోని 90 శాతం చెరువుల్లో నేటికీ పుష్కలంగా నీరుండడంతో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు సంవృద్ధిగా లభిస్తున్నాయి. �
Agriculture | వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేందుకు మరోసారి మోదీ సర్కార్ కుట్రలు పన్నింది. ఇప్పటికే కార్పొరేట్ కంపెనీల కొమ్ముకాసే విధంగా మూడు నల్ల చట్టాలను తెచ్చేందుకు యత్నించి చేతులు కాల్చుకున్న కేంద్రం.. మరోసా�
రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఆహార రంగమేనని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. కాలక్రమంలో అనేక వృత్తులు మారుతున్నా సృష్టిలో మారనిది ఒకే ఒక్కటి వ్యవసాయ రంగమని (Agriculture) చెప్పారు.