తాను పనిచేసిన రంగంలోనే అనుభవాన్ని సంపాదించి అదే రంగంలో పెట్టుబడి పెట్టి పది మందికి ఉపాధినిచ్చేలా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టకు చెందిన గుగులోత్ నరేశ్ ‘రంగుల’ పరిశ్రమలో ర
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగి, బోరుబావుల్లో నీరు చేరడంతో రైతులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట సాగు విషయంలో అధికారుల సూచనలు పా�
వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేలా న్యూట్రీహబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ, ఆహార ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలక�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �
Minister KTR | బీఆర్ఎస్ (BRS ) అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు.
సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. ఉమ్మ డి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి . తెలంగాణలో వ్యవసాయం నూటిక�
‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
తెలంగాణ ప్రభుత్వం పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో నాడు వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. నేడు వ్యవసాయం పండుగ అంటున్న పరిస్థితులు వచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పెండింగ్ ప్రాజె
భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వే�
Telangana | తెలంగాణ సర్కారుపైన, సీఎం కేసీఆర్ మీద రాష్ట్ర రైతాంగానికి అపార నమ్మకం ఉన్నది. అందుకే ఏటికేడు విద్యుత్తు కనెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రైతులపై తెలంగాణ సర్కారుకు ప్రేమ ఉన్నది.. అందుకే వారికి భ�