77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్అండ్బీ రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యా�
ఆరుగాలం కష్టించే రైతన్నకు కేసీఆర్ సర్కారు తెచ్చిన రైతుబీమా ఆపత్కాలంలో అండగా నిలుస్తోంది. గుంట భూమి ఉండి.. ప్రమాదవశాత్తు మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ.5లక్షలను అందిస్తూ భరోసానిస్తున్నది. అన్నదాతకు
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో ‘వ్యవసాయ గణన’ను ప్రారంభించనున్నది. తొలిసారిగా మూడు దశల్లో డిజిటల్ పద్ధతిలో వివరాలను సేకరించి ఎప్పటి�
దేశంలో రైతు ఆత్మహత్యలు లేని పాలన కోసం బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్' రావాలని మహారాష్ట్ర రైతులు తీర్మానించారు.
KTR | భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనం�
తాను పనిచేసిన రంగంలోనే అనుభవాన్ని సంపాదించి అదే రంగంలో పెట్టుబడి పెట్టి పది మందికి ఉపాధినిచ్చేలా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టకు చెందిన గుగులోత్ నరేశ్ ‘రంగుల’ పరిశ్రమలో ర
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగి, బోరుబావుల్లో నీరు చేరడంతో రైతులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట సాగు విషయంలో అధికారుల సూచనలు పా�
వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేలా న్యూట్రీహబ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయ అనుబంధ, ఆహార ఉత్పత్తులను పెంచడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్తలక�
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు పంటలపై క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు యాదాద్రి జిల్లాకు వచ్చారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ పోగ్రామ్లో �
Minister KTR | బీఆర్ఎస్ (BRS ) అంటే భారత ‘రైతు’ సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని, తమ ప్రభుత్వ విధానం అని తేలిపోయిందని చెప్పారు.
సొంత రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేసింది. ఉమ్మ డి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు అనుసరించిన విధానాలు తెలంగాణ వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి . తెలంగాణలో వ్యవసాయం నూటిక�