ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యం�
ఒకానొక సమయంలో దే శంలో ఏ నిర్మాణ పనుల వద్ద చూసినా ఉమ్మడి జిల్లా కార్మికులే కనిపించేవారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేండ్లల్లోనే ప�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్
Yaar Shoes | రైతులు చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పలు రసాయనాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నేలలోని గాజు ముక్కల్లాంటివి గుచ్చుకునే ప్రమాదమూ ఉంది. �
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలో సాగు జోరందుకున్నది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. శనివారం సూర్యాపేట మండలం ఎర్కారం సమీపంలో నాటు వేసే సమయంలో మహిళా కూలీలు సెల్ఫీ దిగు
గత పాలకులు దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగగా మార్చింది. అది చూసిన కాంగ్రెస్ నాయకుల కండ్లు మండుతున్నయి. వాళ్ల నాలుక మీద ముండ్లు మొలుస్తున్నయి. సత్యం మింగుడు పడక సతమతమైతున్నరు.
Telangana | సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో పడావు పెట్టి వలస బాట పట్టిన సన్న,చిన్నకారు రైతులు గ్రామ�
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జోరువాన కురిసింది. తెల్లవారుజామునే ముసుకురున్న వర్షం.. సాయంత్రం వరకూ ఎడతెగకుండా కురుస్తూనే ఉంది. ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో మరో నాలుగు రోజులపాటు జిల్లాలో వర్షాలు కుర�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా మురుసు కురుస్తోంది. మొన్నటి వరకు వేడిమి తట్టుకోలేక జనం ఉక్కబోతకు గురయ్యారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ముసురు వానలు పడుతుం�
విద్యార్థులు చదువుతో పాటు వ్యవసాయ పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఓపక్క ఉన్నత విద్యలో రాణిస్తూ మరోపక్క వ్యవసాయ పనుల్లో ముందుంటూ పలువురి మన్ననలు పొందుతున్నారు. సమైక్యాంధ్ర ప్రభుత్వాల�
‘రైతుబీమా’ పథకం రైతుతోపాటు రైతు కుటుంబాలకు భరోసానిస్తున్నది. పథకం అప్రతిహతంగా ఐదేళ్ల నుంచి కొనసాగుతున్నది. ఏ కారణంతో రైతు మృతిచెందినా కొద్దిరోజుల్లోనే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందు�