‘తెలంగాణలో వ్యవసాయం బాగుంది. తాగు, సాగు నీరు సమృద్ధిగా ఉన్నది. రైతులు కష్టపడి ఇష్టంగా సాగు చేస్తున్నారు. మా వద్ద యంత్రాలతో సేద్యం చేస్తున్నా తగిన ఫలితం ఉండదు. చెరువులు, కుంటల కింద వ్యవసాయం చేయడం బాగుంది. గ్
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవా�
తెలంగాణ ప్రభుత్వం పంటల సాగులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దీంతో నాడు వ్యవసాయం దండగ అన్న నోళ్లే.. నేడు వ్యవసాయం పండుగ అంటున్న పరిస్థితులు వచ్చాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతో పెండింగ్ ప్రాజె
భూమికి పచ్చని రంగేసినట్టు కనిపిస్తున్న ఈ దృశ్యం అల్గునూరు శివారులో ఎల్ఎండీ దిగువన ఉన్న పొలాలది. స్వరాష్ట్రంలో పుష్కలమైన నీళ్లు.. 24 గంటల కరెంటు.. పెట్టుబడికి రైతుబంధుతో ఇస్తుండడంతో భూములన్నీ పచ్చదనం పరు�
వానలు విస్తారంగా పడటంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 33వేల ఎకరాల్లో పంటల సాగుకు యాక్షన్ ప్లాన్ను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. చెరువులు, కుంటలు నిండటంతో సాగు విస్తీర్ణం మరో 5 వేల ఎకరాల నుంచి 10 వే�
Telangana | తెలంగాణ సర్కారుపైన, సీఎం కేసీఆర్ మీద రాష్ట్ర రైతాంగానికి అపార నమ్మకం ఉన్నది. అందుకే ఏటికేడు విద్యుత్తు కనెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రైతులపై తెలంగాణ సర్కారుకు ప్రేమ ఉన్నది.. అందుకే వారికి భ�
ఎండలు మండినా.. వర్షాలు కురిసినా.. నిరంతరాయ విద్యుత్తును అందిస్తూ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. ప్రతికూల వాతావరణంలోనూ 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నది. మార్చిలో గరిష్�
నాడు వలసలకు కేరాఫ్గా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా నేడు ఇతర రాష్ర్టాల కూలీలకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. సీఎం కేసీఆర్ సాగునీటి, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడంతోపాటు రైతును రాజును చేయాలనే లక్ష్యం�
ఒకానొక సమయంలో దే శంలో ఏ నిర్మాణ పనుల వద్ద చూసినా ఉమ్మడి జిల్లా కార్మికులే కనిపించేవారు. కానీ తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ పుణ్యమా అని సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో తొమ్మిదేండ్లల్లోనే ప�
సోమవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పొలాల్లో నీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బేతుపల్లి చెరువుకు పెద్ద ఎత్తున వరదవచ్చి చేరడంతో అలుగు ఉధృతంగా ప�
వరుసగా ప్రాజెక్టులు నిండడం.. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకొని భూగర్భ జలాలు పెరుగడంతోపాటు ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో జిల్లాలో వరి సాగు గణనీయంగా పెరిగింది. అయితే.. నాట్
Yaar Shoes | రైతులు చెప్పులు లేకుండానే పొలంలో నడుస్తున్నారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం. ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పలు రసాయనాలు మట్టిలో కలిసిపోయి ఉంటాయి. నేలలోని గాజు ముక్కల్లాంటివి గుచ్చుకునే ప్రమాదమూ ఉంది. �
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సూర్యాపేట జిల్లాలో సాగు జోరందుకున్నది. రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. శనివారం సూర్యాపేట మండలం ఎర్కారం సమీపంలో నాటు వేసే సమయంలో మహిళా కూలీలు సెల్ఫీ దిగు