పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
వేసవికాలంలో రైతన్నలు కూరగాయలు అధికం గా సాగు చేస్తారు. వేడి వల్ల మొక్కలకు సరైన విధంగా తేమ అందదు. దీనివల్ల మొక్కలు పొడిబారి పెరగకపోవడం, బలహీనంగా మారి దిగుబడులు తక్కువగా వస్తాయి. దీనికి మల్చింగ్ చక్కని పరి�
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు (results) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రవేశపరీక్ష ఫలితాలను విజ�
Telangana Decade Celebrations | ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపడదని పెద్దల మాట. ఈ మాట ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ రైతాంగానికి అక్షరాలా సరితూగే వాస్తవం. తలాపున గోదారి పారుతున్నా.. తెలంగాణ భూములు
దివ్యాంగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ మొదటి నుంచి పెద్ద పీట వేసి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. దివ్యాంగుల పెన్షన్ను రూ. 3,116 నుంచి రూ.4,116కు పెంచిన నేపథ్యంలో �
రాష్ట్ర వ్యవసాయరంగ అభివృద్ధి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వ్యవసాయరంగానికి సంబంధించి జీ-20 సన్నాహక సదస్సును తెలంగాణ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సదస్సు రాష్ట్రంలో నిర్వహించటం..వ్యవసాయరంగ అభివృద్ధికి ని�
‘ప్రతి పౌరుడు తాను ప్రభుత్వంలో భాగం అనుకునే పాలనే ధర్మబద్ధమైన పరిపాలన’ అని థామస్ జెఫర్సన్ అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి పదో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను మార్మోగేలా ర�
Fake Seeds | నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టయ్యింది. సైబరాబాద్ పరిధిలోని అన్ని జోన్లలో ఏకకాలంలో దాడులు చేసి భారీగా నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. దాదాపు 3.3 టన్నుల నకిలీ సీడ్స్ను సీజ్ చేశారు.