రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన వాడిన భాష, అందులోని పదాలను ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆయన వ్యాఖ్యలను సామాజిక కోణంలోనూ చూడాలి.
వ్యవసాయానికి మూస పద్ధతులను అవలంబించ డం సరికాదని, రైతులు నూతన టెక్నాలజీని ఉ పయోగించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సాగుకు నాణ్యమైన వస్తువులను ఎంచుకోవాలని, వాటిని ఒకటికి ర
Agriculture | మాగనూర్ : ఇటీవల కురిసిన వర్షాలతో వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు నాటగా, మరికొందుకు నాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో �
నిరుపేద గిరిజన మహిళారైతు కుటుంబానికి భూమి లేదు. వ్యవసాయం చేయడంలో మాత్రం అందరికీ ఆదర్శం. రామాయంపేట మండలం కోనాపూర్ గిరిజనతండాకు చెందిన మాలోత్ లత తండాలోనే ఓ గిరిజన రైతుకు చెందిన భూమిని కౌలుకు తీసుకుని కూ
మణిపూర్లో రెండు నెలలుగా నెలకొన్న హింసాత్మక వాతావరణం వ్యవసాయంపై ప్రభావం చూపుతున్నది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పలు ప్రాంతాల్లో చాలామంది రైతులు సాగు చేపట్టలేకపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగ
పంటల సాగులో రైతులు రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నేలలో సారం తగ్గి, పంట దిగుబడులపై ప్రభావం చూపుతున్నది. దీంతో పాటు రైతులకు పంట పెట్టుబడి ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమిం
నంది రిజర్వాయర్ మత్తడి నీరు వెళ్లేందుకు సాయంపేట శివారు నుంచి గోపాల్రావుపేట శివారు దాకా ఇది వరకు ఉన్న పాత వాగును విస్తరించి వరద కాల్వను 2018లో తవ్వారు. ఈ కాలువలోకి ఒక మార్గం లో రిజర్వాయర్ మత్తడి నుంచి, మర�
పశువుల ఎరువు పొలాల్లో పోసుకోవడానికి వానకాలం మేలు. దీనివల్ల నేలకు సహజ సిద్ధంగా బలం చేకూరుతుంది. రైతులకు రసాయనిక ఎరువుల భారం తప్పుతుంది. పంట దిగుబడికి దోహదపడుతుంది.
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
నైరుతి పవనాల రాకతో జిల్లాలో రెండు రోజుల నుంచి మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం తరిగొప్పులలో అత్యధికంగా 35.6 మి.మీ వర్షం కురవగా, అత్యల్పంగా లింగాలఘనపురంలో 1.8 మి.మీ కురిసింది. ఈసారి ఆలస్యంగానైనా భారీ
వ్యవసాయంతోపాటు రైతులకు సంబంధించిన వివిధ అంశాలపై కలిసి పనిచేయాలని ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్కు 65 ఇంచుల ఛాతీలేకపోయినా తెలంగాణలో ఇంచుఇంచు తెలుసు అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు పొందుతున్
యావత్ దేశానికి తెలంగాణ రాష్ట్రం అన్నపూర్ణగా అవతరించింది. అనతికాలంలోనే బియ్యం ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. గత ఏడాది వరకు పంజాబ్తో పోటీపడి రెండో స్థానానికే పరిమితమైన తెలంగాణ..
కథలు కొన్ని విషయ ప్రధానంగా సాగితే, మరికొన్ని వర్ణన ప్రధానంగా ఉంటాయి. కోట్ల వనజాత ‘మైదాకు వసంతం’ సంకలనంలోని కథలు విషయ ప్రధానంగా పరుగెడతాయి. మానవత్వమే గొప్పదని చాటుతాయి. మనిషిని మనిషి వంచించుకునే క్రమాన్న
వేసవికాలంలో రైతన్నలు కూరగాయలు అధికం గా సాగు చేస్తారు. వేడి వల్ల మొక్కలకు సరైన విధంగా తేమ అందదు. దీనివల్ల మొక్కలు పొడిబారి పెరగకపోవడం, బలహీనంగా మారి దిగుబడులు తక్కువగా వస్తాయి. దీనికి మల్చింగ్ చక్కని పరి�