వానకాలం సాగుకు ఆదివాసులు శ్రీకారం చుట్టారు. కెరమెరి మండలంలోని ఝరి, మోడి గ్రామాలో శుక్రవారం విత్తనాల ముహూర్తాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉదయం కుటుంబ సమేతంగా పూజ సామగ్రి, విత్తనాలతో చేనుకు తరలివ�
భారతదేశంలో ఇప్పటికీ 63 శాతం మంది ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రతి అర్ధగంటకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివెళ్తున్నారని, 40 శాతం మం
‘బతుకుదెరువుకని అమ్మ మాయమ్మ.. బొంబాయి బోతున్న అమ్మ మాయమ్మ’ పాట యాదికున్నదా? కన్నీరు తెప్పించే ఆ పాటలాంటి దుఃఖం పెద్ద లింగారెడ్డి పల్లిది. ‘నన్నిడిసిపోవద్దు కొడుక మల్లయ్య’ అంటూ ఆ పాటలో కన్నతల్లి శోకించిన
గతంలోకి తొంగి చూస్తే తెలంగాణలో అనాదిగా పంటల సాగు ఉన్నప్పటికీ, ఇక్కడి విశిష్టతలను గుర్తించిన పాలకులు గానీ, ప్రభుత్వాలు గానీ లేవు. మూడొంతుల వర్షాధారం, తరచూ దెబ్బతీస్తున్న పత్తి పంటకు తోడు కాలువల ద్వారా సా�
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ర్టాన్ని.. ఎన్నో కుట్రలు, మరెన్నో కుతంత్రాలను చేదించి అత్యద్భుత తెలంగాణగా ఆవిష్కరించుకొన్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర�
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్నది. వానకాలం సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఏ పంట ఎప్పుడు వేసుకోవాలో సరైన అవగాహన లేకపోవడంతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రకమే సాగు చేస్తూ అన్నదాతలు నష్టపోతున్నారు. అయితే అదును చ
వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సీజన్కు సంబంధించిన ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఖరారు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం వ్యవసాయమేనని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఈ శాఖతోనే ప్రారంభించడం ఇందుకు నిదర్శనమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
Alluvial soils | దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్�
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల
చిరు ధాన్యాల సాగు పెంచాలని, వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ అగ్రికల్చర్ (సీఐఏటీ) అధిపతి ప్రొఫెసర్ గంగిరెడ్డి అన్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోన�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�