రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
నేడు.. సిరిసిల్ల సిరుల జిల్లా. నీటి గోస తీరింది. పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. అప్పటి కరువు గడ్డ.. ఉపాధికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరుకుతున్నది.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్త�
పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరి యా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార
తెలంగాణ రాకముందు దండుగలా మారిన వ్యవసాయాన్ని పండుగలా మార్చి చూపించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్
‘అకాల వర్షాలతో రైతులు కష్టపడుతుంటే.. ఇంట్లో దర్జాగా కూర్చుంటే ఎట్లా? పని చేయడం చేతకాకపోతే రాజీనామా చేయండి’ అంటూ వ్యవసాయశాఖ అధికారులపై స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశార
పరిశ్రమలు హైదరాబాద్కే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని పల్లెల్లోనూ పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆంత్రప్రెన్యూర్లు రూరల్ తెలంగాణలో పరిశ్రమలు నెలకొ
శాశ్వతి.. హర్యానాకు చెందిన యువతి. మేనేజ్మెంట్ పట్టభద్రురాలు. ముందు నుంచీ సేద్యం అంటే ప్రేమ. గతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆమె భర్త దీపాంకర్ జైన్ అగ్రి మార్కెటింగ్లో నిపుణుడు.
కొన్ని రోజులుగా మంచిర్యాల జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి, వరి సాగు చేసిన రైతులను ఆగం చేశాయి. ఆరుగాలం పడిన కష్టానికి పంట చేతికొస్తుందని సంబురపడుతున్న దశలోనే రైతుల ఆశ�
Agriculture | ఆ యువకుడు ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కూరగాయల సాగులో రాణిస్తున్నాడు. ఆన్లైన్లో విధులు నిర్వర్తిస్తూనే, ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని తన తండ్రితో కలిసి అత్యాధునిక పద్ధతిలో పం�
చేర్యాల ప్రాంత రైతులకు ఏటా వడగండ్లు కడగండ్లను మిగులుస్తున్నాయి. సకాలంలో రైతుబంధు కింద పెట్టుబడి, ఉచిత కరెంటు వస్తుండడంతో రైతులు తమకున్న వ్యవసాయ భూములే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములు కౌలు త�
రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల కరంట్ వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్ర�