Alluvial soils | దేశవ్యాప్తంగా చౌడు నేలల విస్తీ ర్ణం ఏటా పెరుగుతున్నది. సాగులో వైవిధ్యం లేకపోవడం, భూగర్భ జలాలను అధికంగా వినియోగించడంతో సల్ఫేట్ లాంటి లవణా లు నేల ఉపరితలంపైకి చేరడం ఇందుకు కారణమని నేషనల్ అగ్రికల్�
TS EAMCET Results | తెలంగాణ ఎంసెట్ (TS Eamcet) ఫలితాలు (Results) విడులయ్యాయి. అగ్రికల్చర్లో 86 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయ�
పంట దిగుబడి గణనీయంగా పెరుగాలన్నా, ఉత్పత్తులు నాణ్యంగా రావాలన్నా గుళికల రూపంలో ఉన్న డీఏపీ(డై-అమోనియం ఫాస్ఫేట్)నే అందరూ వాడుతారు. ప్రస్తుతం రైతులు మోతాదుకు మించి వీటిని కుమ్మరించడం వల్ల నేలలో భాస్వరం నిల
చిరు ధాన్యాల సాగు పెంచాలని, వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ అగ్రికల్చర్ (సీఐఏటీ) అధిపతి ప్రొఫెసర్ గంగిరెడ్డి అన్నారు.
ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలు నాడు నీళ్లు లేక రైతులు ఎదుర్కొన్న దుర్భిక్ష పరిస్థితులను.. నేడు పుష్కలమైన నీటి వనరులతో రైతన్న ఇంట సిరుల పంటలను కండ్లకు కట్టినట్లు చూపుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోన�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర పదేండ్ల ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో గొప్పగా సాగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. వ్యవసాయం, విద్యుత్తు, సంక్షేమంసహా ప్రతిరంగంలో సాధించిన అద్భుత వి
Agriculture | అంతటా వరికోతలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో సాగుచేసిన వరి చేతికి రావడంతో రైతులు పంట కోతలు మొదలు పెట్టారు.ప్రస్తుతం ఏ గ్రామంలో చూసినా వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోతలు గంటల్లోనే పూర్తవ�
పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ (TS Polycet) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పరీక్షను మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 �
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ క్రమంలో కరెంటు కోతలను ఎత్తేసింది. వ్యవసాయరంగాన�
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�