పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ పాలీసెట్ (TS Polycet) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షను నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్ష కోసం 1,05,656
ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశించారు.
వ్యవసాయరంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తున్నదని, పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎంతో ముందున్నదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు.
రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పరీక్షను మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 �
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. రైతు కష్టాలు గుర్తెరిగిన సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. సాగు పనులు మొదలు కాగానే పెట్టుబడికి ఇబ్బంది పడకుండా రైతు బంధు పథకా�
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పండుగలా మార్చింది. రైతు సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నది. ఈ క్రమంలో కరెంటు కోతలను ఎత్తేసింది. వ్యవసాయరంగాన�
పంట పెట్టుబడి కోసం ఏ ఒక్క రైతు బాధపడొద్దు, అప్పు చేయొద్దు. పెట్టుబడి గోస తీర్చేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ పథకం ద్వారా ప్రభుత్వమే రైతులకు పెట్టుబడి సాయం అంది�
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ హామీని గాలికొదిలేశారు. రైతులపై కత్తిగట్టి 3 సాగు చట్టాలు తీసుకొచ్చి 750 మందిని బలిగొన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టాలంటూ హడావుడ�
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే... సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ య
వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రోత్సహించే దిశగా హైదరాబాద్ వ్యవసాయ సహకార సం ఘం (హాకా) కీలక నిర్ణయం తీసుకున్నది. అందుబాటు ధరల్లో రైతులకు యంత్రాలను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యంత్రాల షోరూమ్లను ఏర్
సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ 2023 వానకాలం సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రాబోయే సీజన్లో మొత్తం 7.26 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసింది. ఒకవేళ వర్షాలు ఆశించిన స్థ
నేడు.. సిరిసిల్ల సిరుల జిల్లా. నీటి గోస తీరింది. పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. అప్పటి కరువు గడ్డ.. ఉపాధికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరుకుతున్నది.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఒక్క పూట భోజనం పెట్టడానికి వెనుకాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏకంగా వారికి గుడి కట్టించి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు ఓ వైద్యుడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్త�
పైర్లకు వేపపూత యూ రియా వాడడంతో బహుళ ప్రయోజనాలున్నాయి. మార్కెట్లో సాధారణ యూరియా, వేపపూత యూరి యా వేర్వేరుగా లభిస్తున్నది. ఇక నుంచి వేపపూత యూరియానే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత కంపెనీలకు ఆదేశాలు జార