చదువు పూర్తయ్యాక చేసే పనిలో అటు ఆదాయానికి ఆదాయం.. ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండాలనుకున్నాడు ఓ యువకుడు. తాను అభ్యసించిన శాస్త్ర సాంకేతిక విద్యను సంప్రదాయ సాగు బాటలో కాస్త భిన్నంగా అమలు చేయాలనుకున్నాడు బీటె
రైతులకు న్యాయ సేవలందించేందుకే అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ పేర్కొన్నారు. వీటిని భూ సమస్యలు, వ్యవసాయరంగ సమస్యలు ఎదురొంటున్న పేద రైతులు, వ్యవసాయ
ఏళ్ల తరబడి ఒకే పంటను సాగు చేస్తే భూమి సారం దెబ్బతింటుంది. ఫలితంగా దిగుబడి తగ్గి ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించిన రైతు దంపతులు ప్రత్యామ్నాయంగా కూరగాయల పంటలను సాగు చేయాలని నిర్ణయించ�
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అనేక అంశాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలకంటే తెలంగాణ ఆదర్శంగా నిలిచి�
తక్కువ పెట్టుబడితో అరుదైన రకాల పుచ్చకాయ పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలస్తున్నాడు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన యువరైతు బండారి వెంకటేశ్. తనకున్న 9 ఎకరాల్లో తన భార్య బండారి �
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పలువురు రైతులు అరుదైన ఎల్లో వాటర్ మిలన్ పండిస్తున్నారు. కరీంనగర్ మండలం గోపాల్పూర్కు చెందిన మంద రాధ, తిరుపతి రైతు దంపతులు కొన్నేండ్లుగా సాగు చేస్తున్నారు. ఈ సారి కూడా నాలుగ
మక్కజొన్న కంకులు సాధారణంగా పసుపు రంగులో ఉంటాయి. స్ట్రాబెర్రీ పండులా ఎరుపు రంగులో ఉండే మక్కజొన్న కంకులు మీరు ఎప్పుడైనా చూశారా? పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా స్ట్రాబెర్రీ మక్కజొన్న పండిస్తున్నాడు ఓ యువ రై
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అనే పరిస్థితి ఉండగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వ్యవసాయాన్ని పండుగగా మార్చాయి. వ్యవసాయ రంగంలో సాంకేతిక �
వాతావరణ మార్పులపై మానవ ప్రభావం కచ్చితంగా ఉన్నదని హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దేశంలో ప్రతీ ఏటా చలిగాలు లు తగ్గుముఖం పడుతుండగా.. వేడి గాలులు మాత్రం పెరుగుతున్నాయని పరిశోధకులు కను�
Agriculture | తెలంగాణ సాగు భూముల్లో పోషకాలకు కొదువ లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్ ముగుస్తున్నది. పంట భూములన్నీ ఖాళీగా ఉంటాయి. భూసారం పెరిగేలా చర్యలు చేపట్టేందుకు ఇదే సరైన సమయం. వేసవి దుక్కులు, భూసార పరీక్షలు చేయిం�
CM KCR | యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, యుద్ధప్రాతిపదికన గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాల�
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ