యాసంగిలో ఆరుతడి పంటలు పండించిన రైతులకు సిరుల వర్షం కురుస్తున్నది. అన్నదాతలు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను ఆర్జిస్తున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం.. చెరువులు, కుంటలు, కాలువల్లో పుష్కలంగా నీరుండడంతో యా
‘దేశ్ కీ నేత కైసా హో.... కేసీఆర్ కే జైసా హో’ అంటూ మరాఠా రైతులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా పర్యటనలో భాగంగా గజ్వేల్ వెజ్, నాన్వెజ్ మార్కెట్ను మహారాష్ట్ర రైతు సంఘాల నాయకులు స
రాష్ట్రంలో యాసంగి సాగు రికార్డు స్థాయిలో నమోదైంది. మార్చి నెలాఖరుతో యాసంగి, గతంలో ఎప్పుడూ లేనంతగా 72.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయ శాఖ నివేదిక విడుదల చేసింది.
సీఎం కేసీఆర్ హామీ మేరకు ఆదిలాబాద్లో కొత్త వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ అకడమిక్ ఇయర్ (2023-24)లో 60 సీట్లకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు. శనివారం ఇన్చార్జి వీసీ రఘునందన్రావు అధ్యక్షతన వ్య
తెలంగాణలో సుస్థిర వ్యవసాయాభివృద్ధి వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా కృషి చేస్తున్నది. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చే�
సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాష్ర్టానికే దిక్సూచిగా నిలిచింది. చరిత్రను తిరుగరాస్తూ సాగు మడిలో రైతన్న ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. ఈ యాసంగిలో ఏకంగా ఆల్ టైం గ్రేట్ రికార్డు స్థాయిలో 13.48లక్షల ఎకరా
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా.. తెలంగ�
Telangana | కాళేశ్వరం ప్రాజెక్టుతో ఏం ఒరిగింది? ఒక్క ఎకరమైనా అదనంగా సాగులోకి వచ్చిందా? ఈ ప్రశ్న వేసేవారికి తిరుగులేని జవాబు తుంగతుర్తి నియోజకవర్గం! ఒకప్పుడు బీడు భూములతో ఎడారిగా కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు పచ్
సాగులో శాస్త్రవేత్తల అవిరళ కృషితో పాటు దేశాలన్నీ కలిసి పని చేస్తేనే ప్రపంచవ్యాప్తంగా పోషకాహార భద్రతని సాధించగలమని బ్రిటిష్ డిప్యుటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సూచించారు.
Dragon Fruit | సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫూట్ సాగును ఎంచుకొని మంచి ఆదాయం
ఇటీవల వడగండ్ల వానతో జిల్లాలో అధిక శాతం పంటలు నష్టపోగా, సర్వేను అధికారులు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పి, అన్నదాతలకు భరోసా కల్పించారు. దీంతో పరిహారం అందించడమే ధ్యే�
పాకాల చెరువుకు వస్తున్న గోదావరి జలాలు, లక్ష మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాంలు, పీఎన్జీ సౌకర్యం, జిల్లా స్థాయి ప్రభుత్వ దవాఖాన నర్సంపేట సొంతం. నియోజకవర్గం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది.
దేశ ఆర్థిక వ్యవస్థలో 46 శాతం వాటా గలిగిన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లుగా అహోరాత్రులు కృషిచేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చేస్తున్న కృషికి తెలం