Mulching | ఉద్యాన పంటలు, కూరగాయల సాగులో వివిధ సమస్యలను అదిగమించడంతోపాటు మంచి దిగుబడులు సాధించాలంటే ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంబించాలి. మెరక భూముల్లో పంటలను సాగుచేస్తే కలుపు సమస్య తీవ్రంగా ఉంటుంది. సా
Horticulture | సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నార
Onion | గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేసుకుంటూ పబ్బం గుడుపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుజరాత్లోని ఉల్లి రైతుల కడగండ్లు కనిపించటం లేదు. గుజరాత్లో ప్రముఖ ఉల్లి మార్కెట్ అయిన మహువా వ్యవసాయ �
తెలంగాణలో ప్రభుత్వం చెక్డ్యాంలు, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వ్యవసాయాభివృద్ధికి అద్భుతంగా కృషి చేస్తున్నదని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ డైరెక్టర్, శాస్త్రవేత్తలు ప్రశంసించారు.
palm oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభ�
Agriculture | ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు... అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటా�
జిల్లాలో నిర్దేశించిన ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. ఆయిల్ పామ్ సాగుపై సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం జర�
తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది.
Minister Niranjan Reddy | వ్యవసాయరంగమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వ్యవసాయరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినట్
Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Khammam | ఆ ఊరి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎటు చూసినా ఆకుకూరల క్షేత్రాలు దర్శనమిస్తాయి. 500 కుటుంబాలు నివాసం ఉంటే పల్లెలో సుమారు 200 కుటుంబాలకు పైగా పెరటి పంటలనే ఆధారపడి జీవిస్తాయి. సుమారు 500 ఎకరాల్లో ఆకుకూరల
Khammam | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కాసుల పంట పండిస్తున్నది. సెస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్లను రాబట్టింది.. రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఏఎంసీకి ఈ ఆర్థిక సంవత్స�
సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.