Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు
తాండూరు కంది కాసులు కురిపిస్తున్నది. నియోజకవర్గంలో ఈసారి అత్యధికంగా కంది సాగైంది. ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’నకు దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉన్నది.
దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
Agriculture | దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగ
అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత�
జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా
Gramheet | నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు ‘ఫోర్బ్స్ ఆసియా-100’లో చోటు సంపాదించారు. ఇది వారి సొంత వ్యాపారాలకు వచ్చిన గుర్తింపు కాదు.. అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. దళారులు లేని వ్యవస్థను ఏర్ప�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాలువల ఏర్పాటుతో వ్యవసాయం లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నది.
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది.