తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశంలోని అన్ని సూచీలు అట్టడుగుకు దిగజారాయి. దీంతో తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేందుకు పలు కుట్రలకు తెరలేపింది.
Minister Niranjan Reddy | వ్యవసాయరంగమే తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో వ్యవసాయరంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినట్
Agriculture | జోగుళాంబ గద్వాల జిల్లాలో అన్ని రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయి. ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నుంచి పుష్కలంగా నీరు అందుతుండడంతో రైతులు రెండు పంటలూ వరినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.
Khammam | ఆ ఊరి పరిసరాలన్నీ పచ్చగా కనిపిస్తాయి. ఎటు చూసినా ఆకుకూరల క్షేత్రాలు దర్శనమిస్తాయి. 500 కుటుంబాలు నివాసం ఉంటే పల్లెలో సుమారు 200 కుటుంబాలకు పైగా పెరటి పంటలనే ఆధారపడి జీవిస్తాయి. సుమారు 500 ఎకరాల్లో ఆకుకూరల
Khammam | ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కాసుల పంట పండిస్తున్నది. సెస్ వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వసూళ్లను రాబట్టింది.. రాష్ట్ర మార్కెటింగ్శాఖ ఏఎంసీకి ఈ ఆర్థిక సంవత్స�
సమైక్య పాలనలో వివక్ష ఎదుర్కొన్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, జీవితంలో స్థిరపడేలా ప్రోత్సహిస్తున్నది.
Farmers | అభివృద్ధి, వ్యవసాయంలో దేశానికి గుజరాత్ ఒక మాడల్ అనే బీజేపీ నేతల ప్రగల్భాలు వాస్తవ విరుధ్ధంగా ఉన్నాయి. గుజరాత్ వ్యవసాయం రంగం అస్తవ్యస్తంగా ఉన్నదని, రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని పలు నివేదికలు
తాండూరు కంది కాసులు కురిపిస్తున్నది. నియోజకవర్గంలో ఈసారి అత్యధికంగా కంది సాగైంది. ‘తాండూరు బ్రాండ్గా ఆర్గానిక్ కంది పప్పు’నకు దేశంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ డిమాండ్ ఉన్నది.
దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్ (EAMCET) నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల కానుంది. మార్చి 3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి.
వ్యవసాయ మోటర్ల వద్ద ఆటో మెటిక్ స్టార్టర్లను వాడడం వల్ల తీవ్ర అనర్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. తీవ్రమైన విద్యుత్ నష్టంతో పాటు సాగునీరు వృథాగా పోతుంది. దీనివల్ల భవిష్యత్లో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి.
Agriculture | దేశంలో వరుసగా ఒక్కో రంగాన్ని నాశనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇటీవల ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) భారీగా పెరుగ
అదో కుగ్రామం. ఆ పల్లెలో 196 కుటుంబాలు ఉంటాయి. 750 జనాభా ఉంటుంది. పల్లెటూరే అయినా పట్నాన్ని తలపిస్తున్నది. ఏ వీధికెళ్లినా సుందరమైన భవనాలే స్వాగతం పలుకుతాయి. విలాసవంతమైన భవనంలా ఉండే ఆ ఇండ్లలో ఎవరికి వారికి ప్రత�