జిల్లాలో పాలనను గాడిలో పెట్టేందుకు కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మంచి సేవలందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమల్�
తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపితమైంది. దేశంలో ఒక్కో రైతు కుటుంబంపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా
Gramheet | నిరుపేద రైతు కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు ‘ఫోర్బ్స్ ఆసియా-100’లో చోటు సంపాదించారు. ఇది వారి సొంత వ్యాపారాలకు వచ్చిన గుర్తింపు కాదు.. అక్కడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి.. దళారులు లేని వ్యవస్థను ఏర్ప�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాలువల ఏర్పాటుతో వ్యవసాయం లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నది.
2012 నవంబర్ 7, 8 తేదీల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశాలు కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో జరిగాయి. రెండురోజుల మేధోమథనం అనంతరం చివరిరోజు సాయంత్రం కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయరంగం చోదక శక్తిగా మారింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లతో పోల్చితే రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయరంగం వాటా ఏకంగా 136 శాతం పెరిగినట్టు సామాజిక, ఆర్థిక నివేదిక వెల్లడించింది.
Minister Niranjan Reddy | రైతుల మరణాలను ఆత్మహత్యలంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బు�
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవ�
రైతులు వైవిధ్యమైన పంటలు పండించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు.
Minister Niranjan Reddy | తెలంగాణలో జల వనరులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టును ఒడిస�
మండలంలో యాసంగి పంటల సాగు జోరుగా సాగుతున్నది. గత ఏడాది పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. చెరువులు, బోర్లు, వ్యవసాయ బావుల్లో నీరు సమృద్ధిగా ఉంది. దీనికి తోడుగా కడెం ప్రాజెక్ట్ నుంచి వారబందీ