‘వ్యవసాయం దండుగ’ అన్న ముఖ్యమంత్రి ఒకరు..
‘తెలంగాణ ఏర్పడితే చీకట్లే రాజ్యమేలుతాయ’న్న ముఖ్యమంత్రి మరొకరు..
మన ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను అక్రమంగా తరలించుకు పోయి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం �
Minister Niranjan reddy | ఎత్తైన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. చుట్టూ నీరున్నా పొలాలకు నీరందక రైతులు నిరాశ పడ్డారని మం�
ఈ విజయపరంపరలో ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయం, శ్రమ.. ఎన్నో సమస్యలు, పరిష్కారాలు.. వాటి కోసం మరెన్నో సమావేశాలు.. ఆ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి.
యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు సొమ్ము పంపిణీ బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ఎకరా లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతుల బ్యాంకు అకౌంట్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ అయ్యాయి.
రైతు బిడ్డ పొలాన్ని చూస్తే మురిసిపోతాడు.. వ్యవసాయాన్ని చూస్తే ఉరకలేస్తాడు.. తోటోళ్లు పొలం పనులు చేస్తుంటే తనూ ఆగలేడు.. ఎర్రబెల్లి దయాకర్రావు రాష్ర్టానికి మంత్రి అయినా రైతుకు బి డ్డే.. మంగళవారం స్వగ్రామాన
దేశ ప్రజల జీవనోపాధికి వ్యవసాయరంగమే పెద్ద దిక్కని మరొకసారి రుజువైంది. 2019-20లో దేశంలో వివిధరంగాలు 53.55 కోట్ల మందికి ఉపాధి కల్పించగా, వ్యవసాయరంగం 23.27 కోట్ల మందికి ఉపాధి కల్పించిందని లోక్సభలో కేంద్రం స్వయంగా వె�
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్నదని, బీఆర్ఎస్తో కలిసి మతోన్మాద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన�