అన్నం పెట్టే రైతు యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి చేరాలన్న ఉద్దేశంతో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు
రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే వ్యవస్థ (ఇన్నోవేషన్ ఎకోసిస్టం) ఎంతో పటిష్టంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు శుక్రవారం అన్నారు.
సమైక్య రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతు కుటుంబాల ప్రగతి కోసమే సీఎం కేసీఆర్ ఆరాట పడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు.
రైతులు యాసంగి సీజన్లో వ్యవసాయ బోరుబావుల వద్ద, చెరువు భూముల్లో ప్ర ధానంగా శనగ పంటను పండిస్తారు. నాలుగు నెలల పంట కాలంలో సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడు లు వస్తాయి. పూతదశలో పంటకు వివిధ రకాల చీడపీ�
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలంటారు. కానీ, మోదీ ప్రభుత్వం దీంట్లోనూ విఫలమవుతున్నది. ‘బహుళ రాష్ర్టాల సహకార సంఘాలు (సవరణ) బిల్లు, 2022’ను కేంద్రం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. సహకార వ్యవస్థను బలోపేతం చ
మారుమూల గ్రామాల ప్రజలకు సైతం కేంద్ర ప్రభుత్వ పథకాలు అందే లా అధికారులు కృషిచేయాలని నాగర్కర్నూల్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ రాములు అధికారులను ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, స�
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ను స రఫరా చేస్తుంటే..
సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
యాసంగి సీజన్లో పంటల సాగు కోసం డిసెంబర్లోనే రైతుబంధు సాయం అం దజేస్తామని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు.