సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ను స రఫరా చేస్తుంటే..
సీఎం కేసీఆర్ విజన్తో సాగుకు తెలంగాణ స్వర్ణయుగంగా మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం జింకల తండా లో రూ.15 కోట్ల నిధులతో 20 వేల టన్నుల సామర్థ్యంతో
వ్యవసాయశాఖ నానాటికీ అప్డేట్ అవుతున్నది. మారుతున్న సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా శాఖలో మార్పులు తీసుకువస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వ్యవసాయశాఖ విధి నిర్వహణకు
యాసంగి సీజన్లో పంటల సాగు కోసం డిసెంబర్లోనే రైతుబంధు సాయం అం దజేస్తామని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఆమోదం లభించిందన్నారు.
వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు మేలుచేసే సంకల్పంతో.. సరికొత్త పథకాలు, మేలైన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ �
తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గతంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే వరి అధికంగా పండేదన్నారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రకృతిసిద్ధంగా లభించే దసలి పట్టుతో.. ఆదివాసీ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. పట్టుపురుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సబ్సిడీలు పొందుతూ.. పెట్టుబడులు లేకుండానే ల�