వ్యవసాయ సంక్షోభం, సాగుభూమి తగ్గుదల, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాల వల్ల ప్రపంచం ద్రవ్యోల్బణం గుప్పిట్లో చిక్కుకున్నది. ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్-19 కారణంగా ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా దిగజా�
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు మేలుచేసే సంకల్పంతో.. సరికొత్త పథకాలు, మేలైన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ భారతీ హోళికేరి స్పష్టం చేశారు. మంచిర్యాలలోని జడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జడ్పీ �
తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గతంలో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే వరి అధికంగా పండేదన్నారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
ప్రకృతిసిద్ధంగా లభించే దసలి పట్టుతో.. ఆదివాసీ గిరిజనులు ఉపాధి పొందుతున్నారు. పట్టుపురుగుల పెంపకం ద్వారా అదనపు ఆదాయం ఆర్జిస్తున్నారు. పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో సబ్సిడీలు పొందుతూ.. పెట్టుబడులు లేకుండానే ల�
Minister Harish Rao | తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది.. ఒకప్పుడు ఎవుసానికై ముఖాన్ని మొగులుకు పెట్టి చూసేవారమని, కాలం ఎట్లయితదోనని పంచాంగ శ్రవణం వినేవారమని, కానీ సీఎం కేసీఆర్ దయతో కాలమైనా, కాకున్నా రెండు �
CM KCR | అన్ని రకాల వసతులు, వనరులు ఉన్న ఈ దేశం వంచించబడుతోంది.. అవకాశాలు కోల్పోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచానికే అన్నపూర్ణగా ఉన్న భారతదేశంలో వ్యవసాయ రంగం కుదేలవుతుందని కేసీఆర్ పేర్కొ
తెలంగాణ క్యాడర్కు కేటాయించిన 2021 బ్యాచ్ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారులు గురువారం రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. విత్తనాలు, పలు పంటలపై పరి�
Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �