Minister Niranjan Reddy | నాణ్యమైన పోషకాహారం ప్రపంచం ముందున్న సవాల్ అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. భావితరాల ఆరోగ్యం కోసం నాణ్యమైన ఆహారం అందించాలంటే వ్యవసాయరంగానిదే ప్రధాన భూమిక �
Minister Niranjan Reddy | రెడ్హిల్స్ ఫ్యాప్పీలో సీడ్స్మెన్ అసోసియేషన్ వార్షిక భేటీ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీడ్స్మెన్ అసోసియేషన్ ఫౌండర్ యోగేశ్వర
రైతుకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్ అన్నారు. రాజేంద్రనగర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్సెటెంషన్ మేనేజ్మెంట్ 6వ వార్షికోత్సవ కార్యక�
పందిళ్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తున్నది. అయితే, పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎకువగా అనిపిస్తుంది. కానీ, పంటకాలం ఎకువగా ఉండటం, నాణ్యమైన దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచ�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
EAMCET | టీఎస్ ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఇంజినీరింగ్లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నది. పంట కాలనీల ఏర్పాటుతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పంటల నమోదు కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ ప�
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. www.eamcet.tsche.ac.in అనే వెబ్సైట్ నుంచి విద్యార�
వనపర్తి : వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు. అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస�
Farm Influencers | వీరికి ఎప్పుడూ పొలం ధ్యాసే. లేచిన దగ్గర్నుంచి రైతన్నకు ఎలా సాయం చేయాలన్న ఆలోచనే. పలుగు, పార, నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే రైతన్నల కోసం.. కెమెరా, ట్రైపాడ్, డ్రోన్లు తీసుకొని క్షేత్రస్థాయికి వ