రైతును రాజు చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలను అమలు చేస్తున్నది. పంట కాలనీల ఏర్పాటుతో వ్యవసాయంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. పంటల నమోదు కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ క్రాప్ బుకింగ్ ప�
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్ ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. అభ్యంతరాలు ఉంటే 5వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. www.eamcet.tsche.ac.in అనే వెబ్సైట్ నుంచి విద్యార�
వనపర్తి : వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు. అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస�
Farm Influencers | వీరికి ఎప్పుడూ పొలం ధ్యాసే. లేచిన దగ్గర్నుంచి రైతన్నకు ఎలా సాయం చేయాలన్న ఆలోచనే. పలుగు, పార, నాగలి భుజాన వేసుకుని పొలానికి వెళ్లే రైతన్నల కోసం.. కెమెరా, ట్రైపాడ్, డ్రోన్లు తీసుకొని క్షేత్రస్థాయికి వ
EAMCET | ఎంసెట్లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు.
హైదరాబాద్ : వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ ప్రోత్సహించే క్రమంలో గుజరాత్ రాష్ట్రం రాజ్ కోట్లోని శక్తిమాన్ ఇండస్ట్రీని �
అల్పపీడనం ప్రభావం రోజంతా దంచికొట్టిన వర్షం నగరంలో ప్రధాన వీధులు జలమయం ఎడతెరిపి లేని వానతో వ్యవసాయ పనులకు ఆటంకం 2.90లక్షల ఎకరాలకు చేరిన వానకాలం సాగు మరో రెండురోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఖమ్మం వ్యవసాయం, జ�
ఆగస్టు 1న ఈసెట్ ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీవర్షాల కారణంగా వాయిదా పడిన ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్స్
వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
రైతు హర్తాళ్కు రాకేశ్ టికాయిత్ పిలుపు పాట్నా, జూలై 18: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్�
వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామ
ఏదైనా మాయ జరిగిందా? ఎవరైనా మంత్రం వేసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా వెలిగిందా? ఏమార్చే కనికట్టు ఎక్కడైనా కదిలిందా? ఏం జరిగింది? తెలంగాణ రావడానికి ముందు 23 లక్షలే ఎందుకు సాగైంది? ఇప్పుడెలా కోటి ఎకరాల �