ఆగస్టు 1న ఈసెట్ ఆగస్టు 2 నుంచి 5 వరకు పీజీఈసెట్ హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భారీవర్షాల కారణంగా వాయిదా పడిన ఈసెట్, ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్స్
వ్యవసాయాధారమైన దేశంలో జాతికి వెన్నెముక వంటి రైతు ఏదైనా కారణంతో అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతున్నది. రైతు బీమా ద్వారా 5లక్షల రూపాయలను అందజేస్తున్నది. ఏటా �
రైతు హర్తాళ్కు రాకేశ్ టికాయిత్ పిలుపు పాట్నా, జూలై 18: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై మంత్రి ఆగ్రహం వ్యక్�
వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్�
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు పంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు సొమ్ము జమ చేశామ
ఏదైనా మాయ జరిగిందా? ఎవరైనా మంత్రం వేసారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏదైనా వెలిగిందా? ఏమార్చే కనికట్టు ఎక్కడైనా కదిలిందా? ఏం జరిగింది? తెలంగాణ రావడానికి ముందు 23 లక్షలే ఎందుకు సాగైంది? ఇప్పుడెలా కోటి ఎకరాల �
హైదరాబాద్ : రాష్ట్రంలోని లబ్ధిదారులందరికీ రైతుబంధు జమ చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధుపై ఆంక్షలు పెడుతామని కొందరు తప్పుడు ప్రచారం చేస్తు�
బోరుబావుల మోటర్లకు మీటర్లు పెట్టడంపై యూపీ రైతులు రగిలిపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పశ్చిమ యూపీలోని 14 జిల్లాలకు విద్యుత
ప్రభుత్వం సబ్సిడీని రైతు లు సద్వినియోగం చేసుకొని పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమంద డి మండలంలోని చిన్నమందడి గ్రామంలో 80శాత�
పట్టా పాస్బుక్ ఉన్న రైతులందరికీ రుణాలు ఇస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ మార్నేని రవీందర్రావు స్పష్టం చేశారు. డీసీసీబీ మహాజన సభ గురువారం హనుమకొండ జిల్లా పరిషత్హాల్ల�
నారు పోస్తుంటే.. ఓ నాదం. నీరు పడుతుంటే.. ఓ మోదం. కోతల్లో కోరుకున్న పాటలు. కళ్లంలో కోట్ల ఆశలు. వ్యవసాయం రైతులకు బతుకుదెరువు కాదు, సమస్త మానవాళికి ఆదరువు. కర్షక లోకానికి వ్యవసాయం.. ఓ జీవిత విధానం, జీవన వేదం