కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కేవలం రాజకీయ కాంక్ష మాత్రమేనని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండలో వరంగల్ ఉమ్మడి జిల్�
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు క�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండ
మీ హయాంలో 16,963 మంది బలి 7 వేల కుటుంబాలకే పరిహారం స్వరాష్ట్రంలో తగ్గిన ఆత్మహత్యలు నూతనోత్సాహంతో రైతు జీవితాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ వరంగల్ సభలో కాంగ్రెస్ న�
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
నిర్మల్, మే 2 : వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సో�
రైతులకు వ్యవసాయంలో కచ్చితమైన, ఆచరణాత్మకమైన, స్థిరమైన పరిష్కారాలను అందజేయడమే ‘కన్హా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ అగ్రికల్చర్' లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్
Minister Niranjan reddy | భారతదేశాన్ని పరిపాలించే ఏ దేశమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబ�
Vishali konatam | వర్జీనియా. లౌడెన్ కౌంటీలో ఓ స్కూలు. ఆడిటోరియం కిటకిటలాడుతున్నది. అందరికీ బుక్లెట్స్ పంచారు. విద్యార్థుల్లో ఆ బుక్లెట్లో ఏముందో అన్న చర్చ. ఇంతలో 20 నిమిషాల నిడివిగల ఒక వీడియో ప్రదర్శించారు. విద్
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వనుందో మంగళవారం వెల్లడించింది.
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జంతువులు, మొక్కలను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. -భారతదేశంలో కొత్త రాతియుగం (6000-1000 నవీనయుగం)లో మానవులు ఆహారాన్ని