నల్లగొండ : అధునాతన వ్యవసాయ విధానాలను ఎంచుకోవడంలో రైతులు ముందు వరుసలో ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండేలా వ్యవసాయ అధికారులు సంస�
నల్లగొండ : మూస ధోరణిలో ఒకే రకమైన పంటలు పండించకుండా, వాణిజ్య పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. అన్నదాతలను ప్రతి ఒక్కర�
సంగారెడ్డి : పచ్చిరొట్ట విత్తనాల సాగును పెంచి, నేలను సారవంతం చేసుకోని.. పంటలో అధిక దిగుబడులు సాధించుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన వానాకాల�
సంగారెడ్డి : దేశ చరిత్రలోనే ప్రధానిగా ఉండి చాలా అంశాల్లో మాట తప్పి, దేశ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తి మోదీ మాత్రమే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్ పార�
తక్కువ నీటితో.. తక్కువ పెట్టుబడితో.. తక్కువ సమయంలో.. ఎక్కువ లాభాన్ని అందించే పంటగా థాయ్ జామ ఆదరణ పొందుతున్నది. అయిదారేండ్ల కిందట మొదలైన ఈ పండ్ల తోటల సాగు రాష్ట్రమంతటా క్రమంగా విస్తరిస్తున్నది. ఏటా రెండుసా�
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్పై, ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కే భవన్ల
మహిళా సంఘాల సభ్యులతో అద్దెకు వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో మహిళా సమాఖ్యలకు భారీగా ఆదాయం సమకూరుతున్నది. మార్కెట్ అద్దెకన్నా తక్కువ ధరకే రైతుల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది కేవలం రాజకీయ కాంక్ష మాత్రమేనని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హనుమకొండలో వరంగల్ ఉమ్మడి జిల్�
వరంగల్ : ప్రపంచంలో వ్యవసాయ రంగానికి నీటి ప్రాముఖ్యతను చాటిన నేల ఓరుగల్లు అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వరంగల్ కోడెం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జ�
మండలంలోని బసంత్పూర్- మామిడ్గి గ్రామ శివారులోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ పరిశోధన కేంద్రం విభిన్న పంటల పరిశోధనకు కేరాఫ్గా నిలిచింది. ఈ కేంద్రంలో అధిగ దిగుబడులు సాధించేందుకు శాస్త్రవేత్తలు క�
సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండ