సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తదో ఎప్పుడో పోతదో తెలిసేది కాదు. కనీసం విద్యుత్ అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. అస్తవ్యస్తంగా లైన్లు, చాలీచాలని సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్
వరంగల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవసాయం అంటే ఏంటో తెలియని రాహుల్ గాంధీకి ఏదో పేపర్ రాసిస్తే అది చదివి వెళ్లిపోయిండ
మీ హయాంలో 16,963 మంది బలి 7 వేల కుటుంబాలకే పరిహారం స్వరాష్ట్రంలో తగ్గిన ఆత్మహత్యలు నూతనోత్సాహంతో రైతు జీవితాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ వరంగల్ సభలో కాంగ్రెస్ న�
కేంద్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక ఏపీ కేంద్రంగా వాస్తవ రూపం దాల్చింది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ఆర్బీఎం పరిమితిని స్వల్పంగా పెంచుకునేందుకు �
నిర్మల్, మే 2 : వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సో�
రైతులకు వ్యవసాయంలో కచ్చితమైన, ఆచరణాత్మకమైన, స్థిరమైన పరిష్కారాలను అందజేయడమే ‘కన్హా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ అగ్రికల్చర్' లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
Power Crisis | పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ట్రాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్
Minister Niranjan reddy | భారతదేశాన్ని పరిపాలించే ఏ దేశమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబ�
Vishali konatam | వర్జీనియా. లౌడెన్ కౌంటీలో ఓ స్కూలు. ఆడిటోరియం కిటకిటలాడుతున్నది. అందరికీ బుక్లెట్స్ పంచారు. విద్యార్థుల్లో ఆ బుక్లెట్లో ఏముందో అన్న చర్చ. ఇంతలో 20 నిమిషాల నిడివిగల ఒక వీడియో ప్రదర్శించారు. విద్
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)కు గాను పంటల రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. ఏ పంటకు ఎంత రుణం ఇవ్వనుందో మంగళవారం వెల్లడించింది.
ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జంతువులు, మొక్కలను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయడాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. -భారతదేశంలో కొత్త రాతియుగం (6000-1000 నవీనయుగం)లో మానవులు ఆహారాన్ని
వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారు