వ్యవసాయరంగాన్ని కుదేలు చేసేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు తిరోగమన విధానాలు అవలంబిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కలిగిన మనదేశంలో సా�
గత ఏడాది ఎకరం సాగుకు అయిన ఖర్చు.. సుమారు రూ.28,000.. ఈ ఏడాది ఎకరం సాగుకవుతున్న ఖర్చు రూ.35,250. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ.. ఆ ఆదాయం మాటేమిటో కానీ.. ఖర్చును మాత్రం భయంకరంగా పెంచేశారు. అస�
పంటల సాగుపై ప్రత్యేక డాక్యుమెంటరీ ఫిల్మ్ను రూపొందించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనితోపాటు ప్రత్యేకంగా పుస్తకాన్ని కూడా ముద్రించనున్నది. ఇప్పటికే తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ అధికారు
విద్యుత్తు రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ జాతీయ స్థాయిలో మరో రికార్డు సాధించింది. విశ్వసనీయత, లభ్యత, ధర.. ఈ మూడు అంశాల్లో దేశంలోనే ద్వితీయ స్థానానికి ఎగబాకింది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
నరేంద్రమోదీ ప్రధాని అయిన తరువాత ఆక్టోపస్లా వ్యా పార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న అదానీ గ్రూప్ ఇప్పుడు వ్యవసాయరంగంలోకి దూసుకొస్తున్నది. పశ్చిమబెంగాల్లో రైస్మిల్లులను కొనటం దగ్గరి నుంచి ఎస్బీఐత�
జగిత్యాల : సీఎం కేసీఆర్ రైతులు, మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు అన్నారు. కథలాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం, ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్ల పంప�
వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల అభివృద్ధిని కాంక్షించి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం కూడా అందజేస్తున్నదని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్న�
తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన వ్యాలీగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను, రైతులకు మేలుచేసేలా నూతన విత్తన విధానాన్ని అమల్లోకి తేవాలని తెలంగాణ వ్యవసాయశాఖ ప్రతిపాదించింది. రాష్ర్టాన్ని విత్తన భాంఢాగారం...
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 6 నుంచి మే 28వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్ �
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
వ్యవసాయరంగంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ డొల్లతనం తేటతెల్లమైందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. సాగు విషయంలో కేంద్ర ప్రభుత్వ చాతకాని తనాన్ని పార్లమెంటరీ వ్యవసాయ స�
తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో సాగు పండుగలా మారింది. అప్పు కోసం తిరుగకుండా రైతుబంధు కింద పంట పెట్టుబడికి సాయం అందుతున్నది. 24గంటల ఉచిత కరెంట్ ఉంటున్నది. కాళేశ్వరంతో
దేశాన్ని పంట కాలనీలుగా విభజించాలని, ఏ పంట ఎంత వేయాలో ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. మహా�
ఊర్లల్లో ఉండేవారు, నిరక్షరాస్యులే వ్యవసాయం చేస్తారనేది పాతమాట. ఇప్పుడు ఇంజినీరింగ్, పీహెచ్డీలు చేసిన ఉన్నత విద్యావంతులు కూడా సాగుబడి వైపు కదులున్నారు. సాగులో సాంప్రదాయ విధానాలతోపాటు, సరికొత్త సాంకేతి