హైదరాబాద్ : రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సంద�
రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్పై జపాన్ దేశానికి చెందిన జైకా సంస్థ ప్రతినిధి సర్వే నిర్వహించారు. శుక్రవారం వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని పలు గ్రామాల రైతుల�
రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో వ్యవసాయ రంగానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వ్యవసాయ, అనుబంధరంగాలకు మొత్తం రూ. 29,922 కోట్లు కేటాయించింది. ఇందులో వ్యవసాయరంగానికి రూ.24,254 కోట్లు, పశు సంవర్ధక, మత్స్యశాఖకు రూ.2,768.68 కో�
ఏ దేశమైనా తన బడ్జెట్లో మూలధన వ్యయం, అభివృద్ధికి ఎంతటి విలువ ఇవ్వాలో చెప్పే వాక్యమిది. మూలధన వ్యయం ఆ దేశ అభివృద్ధికి కొలమానంగా నిలుస్తుంది. మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టికి మూలకారణమవుతుంది. అందుకే చాలాదేశ
తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశమంతా అమలుకావాలని జాతీయ రైతు ఉద్యమనేత, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తికాయత్ గురు
ఆమె మాజీ శాసనసభ్యురాలు. రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టారు. తన పదవీకాలంలో కార్మికులకు, కర్షకులకు అండగా నిలిచారు. అయినా, మనసులో ఏదో వెలితి. తల్లిదండ్రులు ఇచ్చిన భూమి, వారు చూపిన తోవే తన భవిష్యత్తుకు బాటగా అ�
వ్యవసాయాభివృద్ధికి విత్తనమే ఆయువుపట్టు అని, నాణ్యమైన విత్తనం లేకుండా వ్యవసాయ అభివృద్ధి సాధ్యంకాదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా, అధిక దిగుబడి రావాలన్నా రైతులక
మార్చి 11 వరకు దరఖాస్తులు ప్రతిభావంతులకు రూ.5 కోట్ల స్కాలర్షిప్స్ మల్లారెడ్డి వర్సిటీ వీసీ వీఎస్కే రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, ఫిబ్రవరి 25: మల్లారెడ్డి యూనివర్సిటీలో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల
రాష్ట్రంలో వరిసాగు భారీగా తగ్గింది. గత యాసంగితో పోల్చితే ప్రస్తుతం 35 శాతం వరకు వరి సాగు తగ్గడం గమనార్హం. గత యాసంగిలో 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా, ప్రస్తుతం 34.21 లక్షల ఎకరాల్లో మాత్రమే వేశారు. గతేడాది యాసంగ
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
51 హార్వెస్టర్లు, 4 జేసీబీలు, 1 జేసీబీ అండ్ ట్రాక్టర్, 6 డీసీఎం వ్యాన్లు, 1 వరి నాటు యంత్రం.. ఇవన్నీ ఒక్క చోట కనిపిస్తే..! అవన్నీ ఉచితంగా పంచేస్తే..! అవును! బడుగుల బతుకులను బాగు చేసేందుకు ‘దళితబంధు’ ద్వారా రాష్ట్ర
Sai Chinmayi | ల్యాప్టాప్ మీద నాట్యం చేసిన చేతులు కలుపు మొక్కలను ఏరిపారేస్తున్నాయి. ప్రోగ్రామింగ్తో పండిపోయిన బుర్ర.. ఏ పంట వేయాలన్నది క్షణాల్లో నిర్ణయిస్తున్నది. లేటెస్ట్ టెక్నాలజీ కోసం గూగుల్ చేసిన అనుభవ
‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్ప�
వరంగల్ ఎనుమాముల మార్కెట్లో సోమవారం దేశీరకం మిర్చి ధర రికార్డు స్థాయిలో క్వింటాల్కు రూ.27 వేలు పలికింది. ఈ మార్కెట్ చరిత్రలోనే దేశీరకం మిర్చికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ కమిటీ అధికారులు