పంటచేలను నాశనం చేసేవాటిలో కీటకాలూ కీలకమైనవే! అందుకే, వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మ�
యాసంగిలో పంటేస్తే లాభం.. వేసవిలో డిమాండ్ 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం: అధికారులు హైదరాబాద్, జనవరి 23 : వచ్చేది వేసవి.. ఆ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు ర
Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర
ఇతర పంటలవైపు రైతుల అడుగులు గతేడాది 22.32 లక్షల ఎకరాల్లో వరి ఇప్పుడు కేవలం 7.64 లక్షల ఎకరాల్లోనే భారీగా పెరిగిన వేరుశెనగ, శెనగ సాగు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న వరిసాగు నుంచి ఇతర పంటలవైప�
వేసవి పంటగా ఉల్లిగడ్డను సాగు చేయాలనుకొనే రైతులకు ఇది మంచి సమయం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉల్లినారును నాటుకోవచ్చు. నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇందుకోసం ముందుగా నారుమళ్లను
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అధికారుల సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి నర్సంపేట, జనవరి 18: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే రూ.400 కోట్లు లాభం చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి సిం
హైదరాబాద్: జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్(ఆర్కెపీఏ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం క
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాట
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక స
ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొన�
Agriculture Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు టెక్నాలజీయే సర్వస్వం. ఐటీ కారిడారే ప్రపంచం. కథంతా కంప్యూటర్లతోనే. కానీ, కొందరు తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలంబాట పడుతున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా