Krishify | ఏ రుతువులో ఏ పంట మంచిది? తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి? మద్దతు ధర ఎంత ఉంటుంది? ఎంతవరకు గిట్టుబాటు అవుతుంది?.. ఇవన్నీ ఈ వేదిక మీద రైతులు నిత్యం చర్చించుకుంటారు. ఒకప్పుడు పొలం గట్లకే పరిమితమైన ఈ ముచ్చట్�
పల్లె రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంలోనూ, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలోనూ పాడి పరిశ్రమ కీలకంగా వ్యవహరిస్తున్నది. అయితే, పెరుగుతున్న కాలుష్యం మనుషులతోపాటు పశువుల్లోనూ పలు రకాల వ్యాధులకు కారణం అవ�
కలబంద ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని మా మిత్రుడు చెప్పాడు. నేను కూడా ఈ పంటను సాగు చేయాలని అనుకుంటున్నా. దీనికి సంబంధించిన సాగు, వాణిజ్య వివరాలు తెలుపగలరు. – రాజిరెడ్డి, మహబూబ్నగర్. ప్రస్తుతం తక్కువ పెట్�
భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు కరోనా కష్టకాలంలోనూ చెదరని ఎవుసం 2019-20లో 2,692 కోట్ల ఎగుమతులు 2020-21లో 4,180 కోట్లకు పెరుగుదల అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు, పత్తి, రైస్ హైదరాబాద్, జనవరి 30 : వ్యవసాయరంగంలో రాష్ట్రం మరోస�
అలసందలు సాగు చేస్తే అధిక లాభాలు ఉంటాయని మా బంధువులు అంటున్నరు. వాటి గురించి సరైన అవగాహన లేదు. అలసందల్లో ఎలాంటి రకాలు ఉంటాయి. వాటి పంటకాలం, దిగుబడి గురించి చెప్పండి. – కుమార్, కామారెడ్డి. అలసందలకు అన్ని రక�
పంటచేలను నాశనం చేసేవాటిలో కీటకాలూ కీలకమైనవే! అందుకే, వీటిని నిర్మూలించడానికి రైతులు రసాయన మందులను ఎక్కువగా వినియోగిస్తుంటారు. దానివల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. వినియోగదారులకు రసాయన మ�
యాసంగిలో పంటేస్తే లాభం.. వేసవిలో డిమాండ్ 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం: అధికారులు హైదరాబాద్, జనవరి 23 : వచ్చేది వేసవి.. ఆ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు ర
Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర
ఇతర పంటలవైపు రైతుల అడుగులు గతేడాది 22.32 లక్షల ఎకరాల్లో వరి ఇప్పుడు కేవలం 7.64 లక్షల ఎకరాల్లోనే భారీగా పెరిగిన వేరుశెనగ, శెనగ సాగు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న వరిసాగు నుంచి ఇతర పంటలవైప�
వేసవి పంటగా ఉల్లిగడ్డను సాగు చేయాలనుకొనే రైతులకు ఇది మంచి సమయం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉల్లినారును నాటుకోవచ్చు. నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇందుకోసం ముందుగా నారుమళ్లను
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అధికారుల సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి నర్సంపేట, జనవరి 18: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే రూ.400 కోట్లు లాభం చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి సిం
హైదరాబాద్: జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్(ఆర్కెపీఏ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం క