Minister Niranjan reddy | హైదరాబాద్ : మన్ను నుంచి అన్నం తీసే మానవాళికి అన్నం పెట్టేది వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ శాఖపై ప్రజలలో గౌరవం పెరిగింది. అత్యధిక మంది ప్రజలకు సేవలందిస్తున్నది వ్యవసాయ శాఖే అని వ్యవసాయ శాఖ మంత్ర
ఇతర పంటలవైపు రైతుల అడుగులు గతేడాది 22.32 లక్షల ఎకరాల్లో వరి ఇప్పుడు కేవలం 7.64 లక్షల ఎకరాల్లోనే భారీగా పెరిగిన వేరుశెనగ, శెనగ సాగు హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతన్న వరిసాగు నుంచి ఇతర పంటలవైప�
వేసవి పంటగా ఉల్లిగడ్డను సాగు చేయాలనుకొనే రైతులకు ఇది మంచి సమయం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉల్లినారును నాటుకోవచ్చు. నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇందుకోసం ముందుగా నారుమళ్లను
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి అధికారుల సమీక్షలో మంత్రి నిరంజన్రెడ్డి నర్సంపేట, జనవరి 18: ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంతో బీమా కంపెనీలకే రూ.400 కోట్లు లాభం చేకూరిందని వ్యవసాయశాఖ మంత్రి సిం
హైదరాబాద్: జాతీయ యువజన దినోత్సవం 2022 పురస్కరించుకుని సుప్రసిద్ధ రైతు సమాజాలలో ఒకటైన రాష్ట్రీయ కిశాన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్(ఆర్కెపీఏ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలోని మిర్చీ రైతులు సంఘటితం క
వ్యవసాయ రంగాన్ని కూలీల కొరత వేధిస్తున్నది. పోనీ యంత్రాలతో సాగు చేద్దామంటే నిధుల కొరత. దీంతో రైతులు పరిస్థితులతో రాజీపడుతూ అత్తెసరు దిగుబడితో సర్దుకుపోతున్నారు. ఈ సమస్యకు చెన్నారావుపేట కేంద్రంగా ఏర్పాట
పొద్దుతిరుగుడుతో భారీ లాభాలు ఆసక్తి చూపుతున్న రైతులు పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వి
ఒకప్పుడు భూసార పరీక్షలు చేయించాలంటే ఓ పెద్ద పని. వ్యవసాయ అధికారులు వచ్చి, పొలంలో మట్టి నమూనాలను సేకరించుకొని వెళ్లేవారు. పరీక్షలు పూర్తయి.. ఫలితాలు రావడానికి వారం, పది రోజులు పట్టేది. కానీ, ఇప్పుడు ఆధునిక స
ఓవైపు గుట్టలు.. అటవీ జంతువుల ఆవాసాలు.. మరోవైపు పచ్చని పైరు.. అడవి జంతువుల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి పక్షుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఓ రైతు మంచె నిర్మించాడు. మంచెపై కూర్చొన�
Agriculture Hackathon | సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు టెక్నాలజీయే సర్వస్వం. ఐటీ కారిడారే ప్రపంచం. కథంతా కంప్యూటర్లతోనే. కానీ, కొందరు తెలంగాణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పొలంబాట పడుతున్నారు. రైతాంగ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శ
సుల్తానాబాద్ పీఏసీఎస్ దూకుడు చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ కృషితో అంచలంచెల ప్రగతి ఏడాదికి 75.74 కోట్ల టర్నోవర్.. 52.39 లక్షల నికర లాభాలు ఎరువులు, పురుగుమందులు, బియ్యం అమ్మకాల్లోనూ ముందంజ నూతన విధానాలతో ఇటీ�
కూరగాయలకు మార్కెట్లో 365రోజులూ డిమాండ్ ఉంటుంది. అన్నిటి కంటే భిన్నంగా.. బెండకాయ మాత్రం అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలమై, రైతులకు లాభాలను అందిస్తున్నది. ప్రస్తుత కాలంలో కూరగాయలు సాగుచేసే రైతులపాలిట వరంగ�
చలికాలంలో గొర్రెలు, మేకలు రోగాలబారిన పడే అవకాశం ఉన్నది. చలిలో కొన్నిరకాల వైరస్లు, వ్యాధికారక ఈగలు వ్యాప్తిచెందడం వల్ల రోగాలు ప్రబలుతాయి. జీవాలను ఆరుబయట ఉంచడంవల్ల కూడా అనారోగ్యానికి గురవుతాయి. కొన్ని అం