అందుబాటులో ఏఈవోలు సాగుపై రైతులతో సమాలోచనలు ఇతర పంటలపై అవగాహన నెరవేరిన ప్రభుత్వ ఆశయం హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయ అధికారి ఎక్కడుంటాడో తెలిసేది కాదు. ఏదైనా సమస్య వస్తే ఎవరిని కలువా�
పరిగి : ఆసక్తి గల రైతులను గుర్తించి వారి పొలాల వద్ద కల్లాల నిర్మాణం చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో నర్సరీల నిర్వహణ, కల్లా�
Agriculture | భూమ్మీద అత్యంత కష్టమైన పని వ్యవసాయం. అయితే అదే అన్నింటికంటే ఉత్తమమైంది. రైతులు భూమికి ఇరుసు లాంటివాళ్లు. ప్రజలు, పశువుల ఆకలి తీర్చడం ద్వారా భూభారం మొత్తాన్నీ వాళ్లే మోస్తున్నారు. అంతేకాదు, ఎవరికి వా�
ఇది చెరకు, బీట్రూట్లాంటి పంటల్లో నత్రజని జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇది నేరుగా మొక్కల వేర్లలోనే కాకుండా, మొక్కల పైభాగాన కూడా జీవించి, నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. అంతేకాకుండా ఎన్ఏఏ అన
ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట�
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి కోడేరు, డిసెంబర్ 26 : కేంద్ర మంత్రులకు సేద్యం గురించి అసలే తెలియదని, అందుకే అన్నదాతల బాధలు వారికి అర్థం కావడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
చండ్రుగొండ:మండల పరిధిలోని రావికంపాడు, గానుగపాడు గ్రామాల్లో మిర్చి తోటలను హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు బృందం శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇటీవల మిరపతోటలకు వచ్చిన తామర పురుగు, నల్లి
పదెకరాల్లో తోట సాగు చేసిన గజ్వేల్ రైతు ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం గజ్వేల్ రూరల్, డిసెంబర్ 22: అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్లో డిమాండ్ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట క�
Farmers Day | జాతీయ రైతుల దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వ�
మన దేశం వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు.వ్యవసాయం వృత్తిగానే కాదు, జీవనాధారంగా వృద్ధి చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది. ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుంచే శ్రమ పుట్టింది. శ్రమ నుంచి విలువలు పుట్టాయి. విలువ�
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ పల్లె. స్థానిక రైతులు ‘ఉల్లిగడ్డ’ను భారీ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఊరు పేరు కాస్తా.. ‘ఉల్లిగడ్డ దామెర’ అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఉల్లి సాగు చేయా
ఆరోగ్యపరంగానే కాదు.. రైతుకు ఆదాయం అందించడంలోనూ ‘కాకరకాయ’ ముందు వరుసలో ఉన్నది. సంప్రదాయ పంటలు నిరాశ పరుస్తున్న సమయంలో.. అన్నదాతకు అధిక లాభాలు తెచ్చి పెడుతున్నది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్�
పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేస్తుండటంతో ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో వేరుశెనగ విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటలో విత్తన తదుపరి చర్యలలో కలుపు నివారణ ప్రధానమైనది. ఎరువుల యాజమాన్యం, నీటి �