మన దేశం వ్యవసాయ నాగరికతకు పుట్టినిల్లు.వ్యవసాయం వృత్తిగానే కాదు, జీవనాధారంగా వృద్ధి చెందినటువంటి ప్రత్యేక నాగరికత మనది. ఈ వ్యవసాయం, అనుబంధ వృత్తుల నుంచే శ్రమ పుట్టింది. శ్రమ నుంచి విలువలు పుట్టాయి. విలువ�
ఒకప్పుడు ‘వ్యవసాయం’ అంటే.. ‘ఎవరికివారే’ అన్నట్టుగా ఉండేది. ఒకరి గురించి మరొకరికి పట్టింపు కరువయ్యేది. ఏ పంటకు డిమాండ్ ఉన్నదో.. ఏ పంట వేయాలో తెలియని దుస్థితి.కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఏరువాక కోసం పల్
దామెర.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ పల్లె. స్థానిక రైతులు ‘ఉల్లిగడ్డ’ను భారీ స్థాయిలో సాగు చేస్తుండటంతో ఊరు పేరు కాస్తా.. ‘ఉల్లిగడ్డ దామెర’ అయ్యింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరు ఉల్లి సాగు చేయా
ఆరోగ్యపరంగానే కాదు.. రైతుకు ఆదాయం అందించడంలోనూ ‘కాకరకాయ’ ముందు వరుసలో ఉన్నది. సంప్రదాయ పంటలు నిరాశ పరుస్తున్న సమయంలో.. అన్నదాతకు అధిక లాభాలు తెచ్చి పెడుతున్నది. ముఖ్యంగా పందిరి కూరగాయల సాగుకు ప్రభుత్వ ప్�
పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేస్తుండటంతో ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో వేరుశెనగ విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటలో విత్తన తదుపరి చర్యలలో కలుపు నివారణ ప్రధానమైనది. ఎరువుల యాజమాన్యం, నీటి �
ఒక పంటకు మరో పంట తోడు. అంతర పంట విధానం.. రైతులకు అదనపు ఆదాయ మార్గం. కూరగాయలు పండించే రైతులు మిర్చిలో అంతర పంటగా కాలిఫ్లవర్ సాగు చేపడితే మంచి దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక వరుసలో మిర్చి, మర�
ఖమ్మం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి క్వింటాకు రికార్డు స్థాయి ధర పలికింది. ఉదయం మార్కెట్ యార్డులోని ఈ-బిడ్డింగ్లో జరిగిన ఆన్లైన్ బిడ్డింగ్లో పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడ్డ�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | దేశంలోని వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేందుకు కుట్ర చేస్తోందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ఖమ్మం: చాలా కాలం తర్వాత ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఒకేరోజు పత్తి ,మిర్చి ధరలు . ఏసీ రకం మిర్చిపంటకు జాతీయ స్థాయిలోనే తేజా రకం పంటకు ఖమ్మం మార్కెట్లో రికార్ఢు స్థాయిలో ధర పలికింది. ఈ సీజన్లో ఇదే అత్యధిక ధర కా�
కూరగాయల సాగుతో నిత్యం ఆదాయమే పెట్టుబడి కూడా వరికన్నా చాలా తక్కువ ఎకరం వరి ఖర్చుతో 4 ఎకరాల కూరగాయల సాగు ఏడాదంతా చేతినిండా పని: మహిళా రైతు బాలమణి ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 16: ‘ఒక ఎకరం వరిపంట సాగు చేయటానికి రూ.50 వ
సుజాతనగర్ : మండలంలోని పాత అంజనాపురం రైతు వేదికలో గురువారం సేంద్రీయ వ్యవసాయ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కేవీకే కో ఆర్డినేటర్ డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, ఏడీఏ కరుణశ్రీలు పాల్గొని రైతులకు �
రూ.1.45 కనీస ధరకే యూనిట్ ఇతర రాష్ర్టాల్లో చాలా ఎక్కువ బెంగాల్లో రూ.4.02, పంజాబ్లో రూ.3.49, గుజరాత్లో రూ.3.30, యూపీలో రూ.3 తెలంగాణలో ఏటా 10 వేల కోట్ల సబ్సిడీ అయినా విద్యుత్తు సంస్థలకు తప్పని నష్టాలు చార్జీల పెంపు తప్ప�
తొమ్మిది ఎకరాల్లో తీరొక్క పంట నువ్వులు, కందులు, కుసుమలుపెసర్లు, శనగలు, మినుముల సాగు సాగుపై తోటి రైతులకు సలహాలు ఆదర్శంగా రైతు ఆరోగ్యరెడ్డి ఆమనగల్లు, డిసెంబర్ 15: సంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటల సాగుతో భా
ఎర్రుపాలెం:రానున్నయాసంగిలో వరికి బదులు రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ విస్తరణ అధికారిని ఎం.విజయనిర్మల సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఇనగాలి గ్రామంలో వ్యవసాయ సహాయ సంచాలకులు కొం