వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): త్వరలో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా మ�
పప్పులు, నూనెగింజల వైపు రైతుల చూపు పెరిగిన మక్క సాగు విస్తీర్ణం హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తు
చింతకాని: రైతాంగం వరి మినహా మిగిలిన ఇతర పంటలపై దృష్టి సారించాలని, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి విజయనిర్మల తెలిపారు. మండల పరిధిలో చిన్నమండవ గ్రామపంచాయతీ కార్యాలయ
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
Telangana | రాష్ట్రంలోని రైతులకు సంబంధించిన పంట రుణాలను త్వరలోనే పూర్తిస్థాయిలో మాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. వనపర్తి నియోజకవర్గంలోని మింటపల్లి గ్రామపం�
Telangana | తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సమైక్య రాష్ట్రంలో 22 లక్షల బోర్ల ద్వారా వ్యవసాయం జరిగింది. సీఎం కేసీఆర్ మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజ
పందిరి పద్ధతిలో పంట సాగు పలు రకాల పంటల నారు కూడా వచ్చే ఆదాయం.. ఏటా 30 లక్షలు పండే పంట లాభాన్నివ్వాలి. వినూత్న పద్ధతులు అవలంబించి అధిక దిగుబడి సాధించాలంటే.. ఉద్యాన పంటలు పండించాలి అంటున్నారు రైతు పాపారావు. స్ట
ఒక ఎకరం కంటే ఎక్కువ వరి వేయను 23 ఎకరాల్లో కూరగాయలు, పండ్ల సాగు రెండింతల లాభం, 20 మందికి ఉపాధి రైతు నేస్తం అవార్డు గ్రహీత చెరుకూరి రామారావు కేంద్రమేమో బియ్యం కొననంటున్నది.. వరికి మార్కెట్లో డిమాండ్ కూడా లేదు
ములకలపల్లి: రైతులు ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులు ఆరుతడి పంటలను సాగుచేయాలని అశ్వారావుపేట ఏడీఏ అఫ్జల్బేగం సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ములకలపల్లి, పూసుగూడెం గ్రామాల్లోని రైతువేదికల్లో రైతులకు య
దమ్మపేట: పామాయిల్ దీర్ఘకాలిక ఆదాయానిచ్చే పంట అని అశ్వారావుపేట ఆయిల్ఫెడ్ డివిజినల్ అధికారి ఉదయ్ కుమార్ అన్నారు. రైతులకు క్షేత్ర స్థాయి అధ్యయనంలో భాగంగా దమ్మపేట మండలంలో పామాయిల్ సాగు గురించి ఆయన వివరిం�
వరి కంటే మస్తు ఫాయిదా వచ్చే వానకాలంల పసుపు వేస్త ఆ పంటతో లాభాలు వస్తాయ్ వడ్లు కొనాలని బతిమిలాడుడేంది? ఇతర పంటలకు మస్తు డిమాండ్ యువరైతు శ్రీనివాస్ ఆదర్శ నిర్ణయం పొలం వేసుడేంది? వడ్లు అమ్ముడుపోతలేవని బ�
చండ్రుగొండ: ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని జిల్లా రైతుబంధు సమితి అద్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో ఆయ�
Oil Farm | యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు సగటు రైతు దృష్టిసారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
తే: రైతు లేడ్సిన రాజ్యంబు రాణకెక్కదెద్దులేడ్సిన వ్యవసాయమెదుగదనుచుసూక్తులుద్భవించిన నేల శోక వార్ధిముంప జూతురే రైతుల బుద్ధి మాలి! ఆ: మట్టి బిసికి పంట పుట్టించు విధమునునేర్చు కొనిన నుంచి నేటి వరకుప్రకృతి
అంతకంతకూ పెరిగిన సాగు విస్తీర్ణం యాసంగిలో13 వేల ఎకరాల్లో సాగు నిండుగా బోరుబావులు, కాలువలు బోథ్, నవంబర్ 25: బోథ్ మండలంలో రైతులు యాసంగి కింద శనగ, మక్క, గోధుమ, జొన్న, ధనియాలు, కూరగాయాలు తదితర పంటలను సాగు చేస్తా